మియాపూర్ : అగ్రరాజ్యం అమెరికా దేశంలోని అట్లాంటా నగరంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. అట్లాంటా తెలుగు అసోసియేషన్ మహిళా ప్రతినిధులు, తెలుగు మహిళలు, చిన్నారులు బతుకమ్మలను అందంగా పేర్చి బ�
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్ అకౌంట్ పునరుద్ధరించాలంటూ కోర్టుకెక్కారు. ఈ ఏడాది జనవరిలో యూఎస్ కాపిటల్పై ట్రంప్ అభిమానుల దాడి తర్వాత ఆయన అకౌంట్ను ట్విటర్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య ఏడు లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం గడిచిన 108 రోజుల్లోనే ఆ దేశంలో కొత్తగా లక్ష మందిపైగా మరణించ�
వాషింగ్టన్: ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చోరీకి గురైన, అక్రమంగా రవాణా చేసిన 157 కళాఖండాలు, పురాతన వస్తువులను అమెరికా భారత్కు అప్పగించింది. 10వ శతాబ్దానికి చెందిన ఒకటిన్నర మీటర్ల ఇసుకరాతి రేవంత బా
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా ఉగ్రవాదం అంశంపైనా చర్చ జరిగింది. ఈ సమయంలో కమలా నేర
PM Modi | మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది.
వాషింగ్టన్: కరోనాపై పోరులో భాగంగా ప్రపంచ దేశాలకు మరో 50 కోట్ల ఫైజర్ వ్యాక్సిన్ డోసులు ఇవ్వడానికి అమెరికా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి బుధవారం ప్రెసిడెంట్ జో బైడెన్ అధికారిక ప్రకటన చేయ�
ఇస్లామాబాద్: చాలా రోజుల తర్వాత పాకిస్థాన్ గడ్డపై క్రికెట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన న్యూజిలాండ్ సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు భద్రత ముప్పు ఉందంటూ టూర్నే రద్దు చేసుకున్న విషయం తెలుసు కదా. �
Climate change | వాతావరణ మార్పే అతిపెద్ద ప్రపంచ సవాల్ అని, దాన్ని ఎదుర్కొనేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ సోమవారం అన్నారు. ఇండియా-యూఎస్ క్లైమేట్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 కిం�
అమెరికా | అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ మోత కొనసాగుతూనే ఉన్నది. సెంట్రల్ ఫ్లోరిడాలోని లేక్ ల్యాండ్లో ఆదివారం తెల్లవారుజామున ఓ సైకో తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.