వాషింగ్టన్: అమెరికా తన సరిహద్దుల్ని తెరవనున్నది. రెండు డోసుల కోవిడ్ తీసుకున్నవారికి ఆహ్వానం పలుకుతోంది. మెక్సికో, కెనడా సరిహద్దుల్ని నవంబర్లో తెరవనున్నట్లు అమెరికా చెప్పింది. 19 నెల�
కాబూల్: కొన్నాళ్ల కిందట ఓ ఆసక్తికరమైన వార్త వచ్చింది తెలుసు కదా. ఎప్పుడో 13 ఏళ్ల కిందట సెనేటర్గా ఉన్న ఇప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను మంచు తుఫాను నుంచి కాపాడిన ఓ వ్యక్తి.. తనను ఆఫ్ఘన�
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించిన తర్వాత తొలిసారి అమెరికా, తాలిబన్ల మధ్య చర్చలు జరిగాయి. అమెరికా అధికారులు, సీనియర్ తాలిబన్ అధికారులు శనివారం ఖతార్లోని దోహాలో సమావే
US trillion dollar coin | అగ్రరాజ్యం అమెరికాలో నగదు నిల్వలు నిండుకొన్నాయి. ప్రభుత్వ రాబడి తగ్గింది. బిల్లులు చెల్లించడానికి డబ్బుల్లేవు. కనీసం ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితి కూడా లేదు. ఈ నగదు సంక్షోభాన్�
Police responding to Texas school shooting, multiple casualties reported | అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. టెక్సాస్లోని ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో
మియాపూర్ : అగ్రరాజ్యం అమెరికా దేశంలోని అట్లాంటా నగరంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. అట్లాంటా తెలుగు అసోసియేషన్ మహిళా ప్రతినిధులు, తెలుగు మహిళలు, చిన్నారులు బతుకమ్మలను అందంగా పేర్చి బ�
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్ అకౌంట్ పునరుద్ధరించాలంటూ కోర్టుకెక్కారు. ఈ ఏడాది జనవరిలో యూఎస్ కాపిటల్పై ట్రంప్ అభిమానుల దాడి తర్వాత ఆయన అకౌంట్ను ట్విటర్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య ఏడు లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ డేటా ప్రకారం గడిచిన 108 రోజుల్లోనే ఆ దేశంలో కొత్తగా లక్ష మందిపైగా మరణించ�
వాషింగ్టన్: ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చోరీకి గురైన, అక్రమంగా రవాణా చేసిన 157 కళాఖండాలు, పురాతన వస్తువులను అమెరికా భారత్కు అప్పగించింది. 10వ శతాబ్దానికి చెందిన ఒకటిన్నర మీటర్ల ఇసుకరాతి రేవంత బా
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా ఉగ్రవాదం అంశంపైనా చర్చ జరిగింది. ఈ సమయంలో కమలా నేర
PM Modi | మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది.