అగ్రరాజ్యంపై చైనా ఒక్కసారిగా విరుచుకుపడింది. తమపై నిందలు వేయడం ఆపేయాలని, తమను బద్నాం చేయవద్దని సూటిగానే హెచ్చరించింది. ప్రపంచ దేశాల ముందు తమను బద్నాం చేసే పనిలో అమెరికా ఉందని చైనా �
మార్కెట్ పల్స్ ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల భయాలతో ముగిసిన వారం స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, చివరకు లాభాలతో ముగిసింది. వారం మొత్తంమీద 494 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 16,266 పాయింట్ల వ
నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన యువకుడు సారెడ్డి క్రాంతి కిరణ్ రెడ్డి (24) ఈనెల 10 వ తేదిన అమెరికాలో జరిగిన రోడ్ ప్రమాదంలో మరణించాడు. కాగా, ఆయన భౌతిక దేహం మంగళవారం రాత్రి వారి �
అమెరికాతో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని తాలిబాన్ ప్రభుత్వ హోంమంత్రి కీలక ప్రకటన చేశారు. కేవలం అమెరికాతో మాత్రమే కాకుండా… ప్రపంచ దేశాలన్నింటితోనూ తాము సత్సంబంధాలనే నెరుపుతామని �
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి అమెరికాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ను అమెరికా బానిసగా మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆక్రమించుకోకుండానే పాక్ను అమెరికా బానిసగా మార�
America | అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. న్యూయార్క్లోని బఫెలో ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటన మరవక ముందే మరో రెండు ప్రాంతాల్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికాలోని హ్యుస్టన్ మ
మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతికిరణ్రెడ్డి అమెరికాలోని మిస్సోరీ స్టేట్లో ఈ నెల 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తె
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా వాసి దుర్మరణం చెం దాడు. మిర్యాలగూడ మండలం బీ అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు మాస్టర్ డిగ్రీ చద
నల్లగొండ : జిల్లాలోని మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన క్రాంతికిరణ్ (24) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదయఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. గ్ర�
ఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్టు రూ.3.71 కోట్ల నగదు స్వాధీనం హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కేంద్రంగా ఇంటర్నెట్ ఫార్మసీ ద్వారా అమెరికాతోపాటు ఇతర దేశాలకు ఫార్మా డ్రగ్స్ సరఫరా చేస్తున్న
జోహెన్నెస్బర్గ్ : దక్షిణాఫ్రికాలో కరోనా మళ్లీ ప్రభావం చూపుతున్నది. కేసులు మళ్లీ పెరుగుతుండడంతో అక్కడ పరిస్థితులపై అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు నిశితంగా పరీక్షలిస్తున్నారు. కరోనా వేరియంట్ అయిన ఒమిక�
అమెరికాకు చెందిన ఓ మహిళ మద్యం మత్తులో తూలుతూ కారును నడిపింది. ఆ కారు ఏకంగా పోలీసు స్టేషన్ మెట్లపైకి దూసుకెళ్లింది. అయితే జీపీఎస్( Global Positioning System ) ఆధారంగా తాను డ్రైవ్ చేశానని సదరు మహిళ పోలీసులకు చె�