చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు ప్రగల్భాలు పలుకడంలో, గప్పాలు కొట్టుకోవడంలో ప్రధాని మోదీది అందెవేసిన చెయ్యి. ఇది వినండీ.. ఇది కనండీ.. అంటూ దానికి మోదీ అనుయాయలు, బీజేపీ నేతలు చేసే హడావుడి అంతాఇంతా కాదు!
80కి పడిపోయిన రూపాయి మారకం విలువ సగటున లక్ష రూపాయలు పెరిగిన ఫీజులు విదేశీ విద్యపై మున్ముందు మరింత ఎఫెక్ట్ ఆందోళనలో తల్లిదండ్రులు, విద్యార్థులు హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ):ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస�
Indiana | అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఇండియానా (Indiana) స్టేట్లోని ఓ మాల్లో దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
హైదరాబాద్ : అమెరికా పర్యటనలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శనివారం చికాగోలో ఎన్నారైలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి బాగోగులు తెలుసుకున్నారు. అమెరికాలో తెలుగు వారు, వారి పరిస్థ�
న్యూఢిల్లీ, జూలై 7: భూమిపై నేడు అద్భుతం జరుగనున్నది. భూగోళంపై ఉన్న జనాభాలో 99 శాతం మందిపై జూలై 8న ఉదయం 11.15 గంటలకు (యూటీసీ) (భారత్లో సాయంత్రం 4.45 గంటలకు) ఒకేసారి సూర్యకాంతి పడనున్నది. ఇది అత్యంత అరుదుగా జరిగే ఖగోళ అ
హైదరాబాద్ : పత్తి సాగులో ఆధునిక పద్దతులు, అధిక సాంధ్రత పత్తి సాగుపై అధ్యయనంలో భాగంగా అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం మెంఫిస్ నగరంలో 13 వేల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని రాష్ట్ర వ్య�
హైదరాబాద్ : అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వెళ�
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( ATA ) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షు�
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభ�
హైదరాబాద్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు – యూత్ కన్వెన్షన్లో పాల్గొనాల్సింది�
హైదరాబాద్ : వాషింగ్టన్ డీసీ వేదికగా జులై 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగబోయే 17వ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహాసభలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వ
వాషింగ్టన్ : అమెరికా మిస్సోరిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మిస్సౌరీలో ఆమ్ట్రాక్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి గాయపడ్డారు. ఇదే ఘటనలో దాదాపు 12 మంది సిబ్బంది గాయపడ్డట్లు తెలు�
రివాల్వర్తో కాల్చి చంపిన నల్లజాతీయులు నీలగిరి, జూన్ 22: అమెరికాలోని మేరీల్యాండ్లో నల్లగొండ పట్టణానికి చెందిన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రానికి చెందిన నక్కా నర్సింహ, పద్మ దంపతుల కొడు�