అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ లక్ష్యంగా క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ బుధవారం ప్రకటించింది. అయితే దీనిపై అమెరికా అధికారుల నుంచి ఎటువంటి స్పందన వెలువడలేదు. అమెరికా విమాన వాహక
యుద్ధంతో ఎప్పుడు ప్రపంచ మానవాళికి పరాభావమేనని, అణుశక్తి, ఆయుధాలు, కృతిమ మేధ మానవ హననంలో భాగమని.. అందుకే ప్రపంచశాంతి కోసం ప్రతి ఒకరూ కలిసిరావాలని పలువురు కవులు, కళాకారులు, నాయకులు పిలుపునిచ్చారు.
పశ్చిమాసియాలో యుద్ధం తాత్కాలికంగానైనా ఆగిపోవడం ప్రపంచానికి ఊరట కలిగించింది. ఈ తాత్కాలికం శాశ్వతంగా మారాలనే ఆకాంక్ష సర్వత్రా వ్యక్తమవుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనాలోచితంగా మొదలుప�
అత్యాధునిక ఏఐ నమూనాల అభివృద్ధిని ఆపాలని డిమాండ్ చేస్తూ డజన్ల కొద్దీ నిరసనకారులు ఈ నెల 21న అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ దాస్య శృంఖలాలు తెంచేందుకు చిరునవ్వుతో ఉరికొయ్యని ముద్దాడిన వీర పుత్రులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులని ప్రజాశక్తి నివేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరర
పశ్చిమాసియా యుద్ధాన్ని ట్రంప్ ముగించాలనుకొంటున్నా.. ఇజ్రాయెల్ మాత్రం కొనసాగించాలనుకొంటున్నది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేనట్టు మొండిగా యుద్ధం చేస్తున్నది.
అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానంపై దాడిచేసినట్లు ఇరాన్ చేసిన ప్రకటన ప్రపంచ దేశాలను ఉలికిపాటుకు గురిచేసింది. ఈ దాడిలో ఇన్ఫ్రారెడ్ గైడెడ్ గగన రక్షణ వ్యవస్థ కీలక పాత్ర పోషించి ఉండవచ్చన్న అనుమానాలు
Ali Mohammad Naeini : ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధంలో ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్)కు చెందిన అధికార ప్రతినిధి జనరల్ అలీ మొహమ్మద్ నైని మరణించాడు.
పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు ఇరాన్ గట్టి షాక్లే ఇస్తున్నది. అమెరికా యుద్ధ విమానం ‘ఎఫ్-35’ను ఇరాన్ కూల్చివేసినట్టు వార్తలు వెలువడ్డాయి. గురువారం ఇరాన్ దాడులతో మంటల్లో చిక్కుకున్న ఎఫ్-35ను అత్యవసర �
రాత్రివేళ కూడా మీకు సూర్యుని వెలుగు కావాలా? మేమందిస్తామంటూ ముందుకొచ్చింది అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్' అనే స్టార్టప్ సంస్థ. సూర్యాస్తమయం తరువాత కూడా అంతరిక్షంలో ఉపగ్రహా�
ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి గురించి తమకు సమాచారం ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చే�
ఇరాన్ నేడు మళ్లీ భారీ దాడులను ఎదుర్కోనున్నదని అమెరికా రక్షణ మత్రి పీటె హెగ్సెత్ గురువారం ప్రకటించారు. ప్రస్తుత యుద్ధం అమెరికా షరతులపైన ముగుస్తుందని, అమెరికా తన మిషన్ని పూర్తిచేయడానికి కట్టుబడి ఉందన
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపి, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపికట్టెది వేరే దారి అన్నట్టుగా ప్రపంచాభిప్రాయాలకు విరుద్ధంగా ఇరాన్ మీదకు అగ్రరాజ్యం అమెరికా యుద్ధానికి ఉరికింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటివరకూ ఆ యుద్ధానిక