ఇటీవల భారత్పై అమెరికా భారీగా సుంకాలు విధించిన క్రమంలో అగ్రరాజ్యంపై కోపంతో చైనాకు భారత్ దగ్గరవుతున్నది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెల్లిగా పటిష్ఠమవుతున్న వేళ.. పాక్పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ సమ�
కరడు గట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ సోదరుడైన గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా అధికారులు మంగళవారం భారత్కు అప్పగించారు. దీంతో అతడు భారత్కు చేరుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తలొగ్గింది. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు 50 శాతం ప్రతీకారం సుంకాలు విధించిన అమెరికా నుంచి 2026లో ఏడాదిపాటు వంటగ్య�
దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. ఉత్పత్తులపై అమెరికా గరిష్ఠ స్థాయి టారిఫ్లను విధించడంతో గత నెలకుగాను ఎగుమతుల్లో వృద్ధి రెండంకెల స్థాయిలో పతనం చెందింది. అక్టోబర్ నెలలో 34.38 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లపై యూటర్న్ తీసుకున్నారు. కిరాణా సరుకుల ధరలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ట్రంప్ వెనుకంజ వేశారు. కాఫీ, టీ, మసాలా దినుసులు, బీ�
ఈ ఏడాది జనవరి నుంచి అమెరికా-పాకిస్థాన్ సంబంధాలు కీలక మలుపు తిరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితులకు పాకిస్థాన్ 50 లక్షల డాలర్లు(రూ. 44.34 కోట్లు) చెల్లింపులు (భారత్ కన్నా మూడు రెట్లు అధి�
వైద్య వృత్తిలో ఉన్న వారు తప్ప మిగిలిన అన్ని విభాగాల్లో హెచ్-1బీ వీసాలను తొలగించాలని ప్రతిపాదిస్తూ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్స్ ప్రవేశ పెట్టనున్న బిల్లును వాషింగ్టన్కు �
అత్యధిక కాలం అమెరికాలో కొనసాగిన ప్రభుత్వ షట్డౌన్ ముగిసింది. ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు తాత్కాలికంగా నిధులు విడుదల చేసేందుకు పార్లమెంట్ ఆమోదించిన చట్టంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం స
అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ సేవల సంస్థ సోనాటైప్..హైదరాబాద్లో ఇన్నోవేషన్ హబ్ను సోమవారం ప్రారంభించింది. అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా భారత్లో ఏర్పాటు చేసిన తొలి ఇన్నోవేషన్ హబ్ ఇదే కావడం వ
Indian Student | అమెరికాలో విషాదం నెలకొంది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ ఆంధ్రా యువతి టెక్సాస్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆమె.. నిద్రలోనే కన్నుమూసింది.
సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం అమెరికా నిర్బంధ కేంద్రంలో ఉన్న ఆయన ఇప్పుడు అధ్యక్షుడి హోదాలోఅమెరికాలో పర్యటిస్తున్నారు.
IND vs PAK |అంతర్జాతీయ క్రికెట్ అభిమానులలో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ పండగలాంటి ఉత్సాహం కనిపిస్తుంది . కానీ రాబోయే 2028 లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఆ రసవత్తర పోరు చూడటం అసాధ్యం అని అంటున్నారు.
తేజస్ యుద్ధ విమానాల కోసం 113 ఎఫ్404-జీఈ-ఐఎన్20 జెట్ ఇంజిన్ల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), అమెరికన్ కంపెనీ జీఈ ఏరోస్పేస్ మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది.