వ్యూహాత్మకంగా కీలకమైన ఇరాన్లోని చాబహార్ పోర్టులో కార్యకలాపాల నిర్వహణ కోసం 2018లో కల్పించిన ఆంక్షల మాఫీని రద్దు చేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. దీంతో పోర్టు అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న భారత్పై తీ�
అమెరికాలో జరిగిన కాల్పుల్లో మహబూబ్నగర్ పట్టణానికి చెందిన ఓ యువకుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ పట్టణంలోని రామయ్యబౌళిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ టీచర్ మహమ్మద్ హస్నొద
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. పెన్సిల్వేనియాలోని (Pennsylvania) ఉత్తర కొడోరస్ టౌన్షిప్లో పోలీసులే లక్ష్యంగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.
NTR | సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల "వార్ 2"తో వెండితెరపై సందడి చేసిన ఎన్టీఆర్, ఆ సినిమా ఆశించిన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మొదటిసారి భారత్-అమెరికా మధ్య మంగళవారం చర్చలు జరిగాయి. వీటిని ఉభయపక్షాలు ‘సానుకూలం’గా అభివర్ణిం�
దేశవ్యాప్తంగా ఐఫోన్లకు గిరాకీ నెలకొన్నది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఐఫోన్ ప్రొ మ్యాక్స్ 17 మాడల్కు కొనుగోలు దారుల నుంచి విశేష స్పందన రావడంతో భారత్తోపాటు అమెరికాలో కంపెనీకి చెందిన రిటైల్ అవుట�
TikTok | చైనా (China) కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ (Tik Tok) అమెరికా (America)లో అందుబాటులోకి రానుంది. టిక్టాక్ విషయంలో చైనాతో అమెరికాకు కీలక ఒప్పందం కుదిరింది.
రష్యా నుంచి చమురు కొనుగోలును బూచిగా చూపుతూ భారత్, చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల వాత పెడుతున్నారు. అంతటితో ఆగకుండా ఈ రెండు దేశాలపై టారిఫ్లు విధించాలని నాటో, జీ7 దేశాలను ఉసిగొల్పుతున్నారు. ట్ర�
విదేశాల్లో ఉన్నత విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పొందాలనుకొన్న భారతీయుల కల కల్లగానే మారుతున్నది. అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి వలసవాద విధానాల్లో మొదలైన కఠిన ఆంక్షల అగ్గి.. ఇప్పు
అధికారంలోకి వచ్చింది మొదలు టారిఫ్లు, వలస విధానాలతో ఆయా దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు దక్షిణ కొరియా గట్టి షాక్ ఇచ్చింది. దీంతో విదేశీ సంస్థల ఉద్యోగులకు స్వాగతమంటూ ట్రంప్ ఓ ప�