ఢిల్లీలో నిర్మిస్తున్న భారత నూతన పార్లమెంటు భవన సముదాయం (సెంట్రల్ విస్టా)కు భారత రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసి పంప�
తెలంగాణ మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటు నూతన భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్
రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం క్షీరాభిషేక�
Minister IK Reddy | బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్ స్ఫూర్తిగా నూతన పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలని న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు.
కొత్త సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్బండ �
MLC Kadiam | సీఎం కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
Minister Jagdish Reddy | రాష్ట్ర నూతన సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలన్న నిర్ణయం.. ఆ మహనీయుడికి సీఎం కేసీఆర్ ఇచ్చే అరుదైన గౌరవం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించ
Minister Indrakaran Reddy | ఆత్మ గౌరవానికి ప్రతీక భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్. అంబేద్కర్ అని న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
,Minister Gangula | తెలంగాణ నూతన సచివాలయానికి బాబాసాహెబ్ బీ.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టడం యావత్ జాతికి గర్వకారణమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్.అంబేద్కర్ పేరును నామకరణం చేయాల్సిందేనని, లేదంటే బీజేపీ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని పలు �
కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంగళవారం రాష్ట్ర అసెంబ్లీ ముక్తకంఠంతో తీర్మానం చేసింది. కేంద్రాన్ని పాలిస్తున్న బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రఘునందన్రావ�