నల్లగొండ : అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహానీయుడు అంబేద్కర్ అని గాఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కొనియాడారు. గు�
జయశంకర్ భూపాలపల్లి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజలను చక్రవర్తులను చేసిన మహనీయుడు అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబే
సూర్యాపేట : దేశం ఐక్యంగా ముందుకు పొంతుందంటే అది డా. బాబా సాహెబ్ అంబేద్కర్ వల్లే అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. రాజ్యంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముందు చూపువల్లే న�
మహబూబ్నగర్ : డాక్టర్. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్. బాబా సాహెబ్ అంబే�
హైదరాబాద్ : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడు, ఆ మహానీయుడిని ఒక కులానికి అంటగట్టడం సరికాదని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అస�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ కొనియాడారు. సంక్షేమ భవన్లోని ఎస్స
కరీంనగర్ : మహనీయులు డా.బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, బాబు జగ్జీవన్ రామ్ కన్న కలలను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారనిబీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టే�
హైదరాబాద్ : అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జీవితాలు భావి తరాలకు ఆదర్శం. వారి స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పాలన సాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాజీ ఉప ప్రధాని బా
వారి సంక్షేమానికి రూ.34 వేల కోట్లు అసెంబ్లీలో మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ ఆశయాల సాధనకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశేషంగా కృషి చేస్తున్నారని, దళిత జాతి సర్�
శాంతి, ప్రేమపూర్వక దేశాన్ని నిర్మించుకుందాం అందుకే కొత్త రాజ్యాంగం కావాలని చెప్తున్నా.. దళితులకు రిజర్వేషన్లు పెరుగొద్దా? ఆడ బిడ్డలకు దేశంలో రక్షణ వద్దా? దేశమంతా దళితబంధు పెట్టకూడదా? బీసీలు లెక్కలు తేల్
హైదరాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు. 597 అడుగుల ఎత్తు ఉన్
కొత్త జిల్లాల పేర్లు పెట్టే విధానంలో వైసీపీ సర్కారు అనుసరించి తీరుపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జిల్లాల్లో ఒక్కదానికైనా అంబేడ్కర్ పేరు పెట్టక పోవడంపై...
నల్లగొండ : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం జిల్లాలోని రామన్నపేట మండలం కుంకుడుపాము�
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో ‘రాజ్యాంగాన్ని మార్చాలి’ అన్న మాట రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం లేపటం చూశాం. రాజకీయ నాయకులు ఇంతలా కేసీఆర్ను ఎందుకు విమర్శిస్తున్నారనేది విస్మయం కలిగిస్�