నాడు సమాజంలో అసమానతలు రూపుమాపి ఎంతోమంది ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన పూలే, అంబేద్కర్, జగ్జీవన్రామ్ భావనలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నేడు ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ �
భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తునకు నిర్మించడం గర్వించదగిన పరిణామం. ప్రపంచంలోనే భారీ కాంస్య విగ్రహాన్ని భాగ్యనగరం నడిబొడ్డు
ఆదర్శమూర్తి అంబేద్కర్కు తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత గౌరవం ఇచ్చింది.. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంకు బండ్ వద్ద 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశానికే గర్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. పల్లెలు, పట్టణాల్లోని ప్రధాన చౌరస్తాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు, వాడవాడలా ఆయన చిత్రపటాలను ఏర్పాటు చేసి నివాళులర్పిం�
హైదరాబాద్లోని 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ప్రజలు తరలివెళ్లారు.
అంబేదర్ దేశ ప్రజలకు అందించిన సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్, అంబేద్కర్ మనుమడు ప్ర�
CM KCR | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన పేరిట ఏటా అవార్డులను ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. అంబేద్కర్ విగ్రహావిష్కర�
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్కు తెలంగాణ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ మహానగరానికి బొడ్రాయిగా డాక్టర్ బీఆర్ అంబేదర్ విగ్రహం నిలువనుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ అన్నారు. భారీ అంబేదర్ విగ్రహం నిర్మించడంతో పాటు.. తెలంగాణ పరిపాలన సౌధం సచివా
పుల్ల పుల్ల చేర్చితే గూడు
ఇటుక ఇటుక పేర్చితే భవనం
జీవితం జీవితం నడిస్తే తరం
అనుభవం అనుభవం సంఘర్షిస్తే సిద్దాంతం
‘ఓయీ సహాధ్యాయీ,
మరి భావజాలాన్నెలా నిర్మిస్తావు’ అని అతను
చౌరస్తా నిలబడి పెద్ద గొంతుకతో అ
ఆదిలాబాద్ చరిత్రలో నిలిచిపోయేలా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పట్టణంలోని అంబేద్కర్చౌక్లో ఆవిష్కరించినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. పట్టణ సుందరీకరణలో భాగంగా రూ.45ల�
తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలో హనుమకొండలోని అంబేద్కర్ జంక్షన్ కనీస పచ్చదనం కరువై వెలవెలబోయి కనిపించేది. ఆయన జయంతి రోజున ఇక్కడ విగ్రహానికి పూలమాలలు వేసి హడావుడి చేయడం తర్వాత ఎవరూ ఇటువైపు కన్నెత్తి చూడకప�