కాంగ్రెస్ పార్టీ గూం డాలు, రౌడీలతో ఎమ్మెల్యే చేయిస్తున్న దాడులకు భ యపడేదిలేదని వారి ఆగడాలను అడ్డుకుంటామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఉద్యమకారుడు, బీసీ బిడ్డ అయ�
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సైక్లిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ సైక్లిస్టు గ్రూప్ (హెచ్సీజీ) ఆధ్వర్యంలో సైక్లిస్టులు ఆదివారం కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అతిపెద్ద అంబేద్కర్ వ�
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ నా యకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు తోట ఆ�
అంబేద్కర్ భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి న�
‘రాజ్యాంగ నిర్మా త అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆయన అందరివాడు. ఆయన పోరాట స్ఫూర్తితోనే లక్షలాది మందిని సమీకరించి 14 ఏండ్లపాటు పోరాడి కేసీఆర్ నాయకత్వం లో రాష్ర్టాన్ని సాధించుకున్నాం.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలను, స్ఫూర్తిని కొనసాగించడంలో పాలకులు విఫలమయ్యారని, ఇందులో బీజేపీ నుంచి విప్లవ పార్టీల వరకు ఇదే పరిస్థితి నెలకొందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న�
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల ప్రస్తుత తీరు ప్రజలను అలజడికి గురిచేస్తున్నది. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కేసీఆర్ సాధించిన విజయాలు అనేకం. ఆయన వాటిని ఎలా సాధించారో గమనిస్తే ఒక విషయం స్పష్
భీమా కోరెగావ్ శౌర్య విజయ దినోత్సవం సోమవారం హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై నిర్వహించారు. మాల సంక్షేమ సంఘం, మాల విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించేవారికి డబ్బు, భాష అడ్డంకి కారాదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీసెస్ను తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
ఎన్నికలంటే పరస్పరం దూషించుకోవడం, బట్టకాల్చి మీదేయటం అనుకొని రెచ్చిపోతుంటారు. కానీ, తెలంగాణలో అందుకు భిన్నమైన వాతావరణం బీఆర్ఎస్ రూపంలో ప్రత్యేకించి కేసీఆర్ తీరుతో ఒక కొత్త అధ్యాయానికి తెరదీసిందని చ�