న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సైట్లపై భారత ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానుంది. ఇవి అమల్లోకి వస్తే అమెజాన్, ఫ్లిప్కార్ట్లాంటి ఈ-కామర్స్ సైట్లు ఇక నుంచి ఫ్లాష్ సేల్స్ అంటూ వస్తువులపై భారీ డిస్కౌ�
న్యూఢిల్లీ, జూన్ 15: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ల గుత్తాధిపత్య ధోరణులపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తును వేగవంతం చేయనుంది. ఈ రెండు కంపెనీలు వాటి ఈకామర్స్ ప్లాట్ఫామ్
Amazon Mobile Savings Days: ఇ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ పోటాపోటీగా ఆఫర్లను ప్రకటించాయి. సేవింగ్స్ డేస్ పేరుతో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లకు తెరతీశాయి. తాజాగా అమెజాన్ మరో ప్రత్యేక సేల్ను ప్రకటించింది. స్�
న్యూఢిల్లీ: ఇది ఇంటర్నెట్ ప్రపంచం. క్షణం పాటు నెట్ లేకపోయినా పరుగులు పెట్టే ప్రపంచం మొత్తం ఆగిపోతుంది. అలాంటి మంగళవారం ఉదయం ఒక్కసారి కాదు పలుమార్లు ఇంటర్నెట్కు అంతరాయం కలిగింది. దీంతో ప్�
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ వెల్లడి జూలై 20 బ్లూ ఆరిజిన్ తొలి రాకెట్ వాషింగ్టన్, జూన్ 7: తమ కంపెనీ తరఫున అంతరిక్ష పర్యాటకాన్ని తొలుత తనతోనే మొదలుపెడ్తానని బ్లూ ఆరిజిన్ అధినేత, అమెజాన్ కంపెనీ సీఈఓ జెఫ్
జూలై 5 ముహూర్తం కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ న్యూయర్క్: మే 27: ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకునే తేదీని ప్రపంచ శ్రీమంతుడు జెఫ్ బెజోస్ ప్రకటించారు. జూలై 5న అమెజాన్ ఎగ్జిక్యూటివ్ అయిన
న్యూఢిల్లీ : అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఫ్రెంచ్ ఫ్యాషన్ దిగ్గజం ఎల్ఎంవీహెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ ను అధిగమించి ప్రపంచంలో అత్యంత కుబేరుడిగా మరోసారి నిలిచారు. కంపెనీ షేర్లు ఎగబాకడంతో సోమవా
అమెజాన్ కంపెనీ సీఈఓ పదవి నుంచి తప్పుకునేందుకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బోజెస్ సిద్ధమయ్యారు. జూలై 5 న అధికారికంగా ఈ పదవిని వీడనున్నారు. సరిగ్గా సంస్థను స్థాపించిన 27 ఏండ్లకు సీఈఓ పదవి నుం
ఒప్పందం విలువ రూ. 61,000 కోట్లు న్యూయర్క్: మే 26: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం హాలీవుడ్లో అడుగుపెడుతోంది. ‘జేమ్స్బాండ్’ సినిమాలతో సహా ఎన్నో బ్లాక్బస్టర్లను నిర్మించిన ప్రముఖ హాలీవుడ్ స్టుడియో ఎంజీఎంను �
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో మరో కొత్తసేల్ను ప్రకటించింది. శాంసంగ్ అప్గ్రేడ్ డేస్ సేల్ 2021 పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించనున్నట్లు తెలిపింది.సేల్లో భాగంగా ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు బడ్జ
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వాల్మార్ట్ యాజమాన్యంలోని ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్అత్యధిక ఉద్యోగ నియామకాలు చేపట్టింది. గత మూడు నెలల్లో భారత్లో 23వేల మందిని కంపెనీ నియమించుకున్నదని ఫ్లి�