ముంబై: మౌత్ వాష్ కోసం అమెజాన్లో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి రెడ్మీ నోట్ 10 మొబైల్ ఫోన్ డెలివరీ అయింది. ఆశ్చర్యపోయిన ఆయన జరిగిన పొరపాటును అమెజాన్ దృష్టికి తీసుకెళ్లారు. ముంబైకి చెందిన లోకేశ్ అనే వ్�
దేశంలో చాలా మంది వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. తమకు కావాల్సిన వస్తువుల్ని ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఐతే కొన్నిసార్లు ఆన్లైన్ షాపింగ్లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చి�
ఈ-ఫార్మసీ రంగంలో అమెజాన్, రిలయన్స్ సంస్థలకు పోటీగా టాటా సంస్థ అవతరించనున్నది. ఇందుకుగాను ఈ-ఫార్మసీ స్టార్టప్ 1 ఎంజీలో 65 శాతం వాటాలను కొనుగోలు చేయడానికి టాటా సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది
న్యూయార్క్: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల నకిలీ లిస్టింగ్లను బ్లాక్ చేసింది ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్. కొంతకాలంగా యూజర్లు, బ్రాండ్లు, చట్టసభల ప్రతినిధుల నుంచి ఫిర్యాదులు ర�
భారత్లో కరోనా వైరస్ కేసులు, మరణాలు రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ ప్రకటించాయి. వైరస్ విజృంభిస్తుండటంతో ఆస్పత్రుల�
న్యూఢిల్లీ: చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్కు చెందిన ఆన్లైన్ కిరాణా సామాగ్రి విక్రేత బిగ్బాస్కెట్ ఇక టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలోకి రానుంది. ఈ డీల్కు కాంపిటిషన్ కమిషన్ �
నిజంగానే పవన్ అభిమానులకు ఇంతకంటే పెద్ద సర్ ప్రైజ్ ఉండదేమో..? ఇంకా వకీల్ సాబ్ సినిమాను చూడని వాళ్లు కరోనా కారణంగా థియేటర్స్ కు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు సర్ ప్రైజ్ ఇచ్చారు దర�
రూ.1,873 కోట్లతో నిధి ఏర్పాటు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలోని చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,873 కోట్ల)తో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది.
న్యూఢిల్లీ : భారత్ లో చిన్న, మధ్యతరహా వ్యాపారాలు, స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు అమెజాన్ ఇండియా గురువారం 250 మిలియన్ డాలర్లతో వెంచర్ ఫండ్ ను ప్రకటించింది. ఈ నిధులను ప్రధానంగా ఆయా వ్యాపార
న్యూఢిల్లీ: ఇండియాలో అత్యంత వేగంగా సంపదను పోగేసుకుంటున్న కుబేరుడు గౌతమ్ అదానీతో చేతులు కలిపింది అమెరికా సంస్థ వాల్మార్ట్. ఇద్దరూ కలిసి ఇండియాలోనే అతిపెద్ద రిటెయిల్ వేర్హౌజ్లలో ఒకదానిని న�
న్యూఢిల్లీ: దేశీయ రిటైల్ రంగంలో ఆధిపత్యం కోసం అటు గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్ పోటీ పడుతున్నాయి. రిటైల్ మార్కెట్పై పట్టు సాధించ