యూపీ వారియర్స్ (UP Warriorz) కెప్టెన్ అలిసా హేలీ (66) వేగంగా హాఫ్ సెంచరీ బాదింది. కేవలం 29 బంతుల్లోనే ఆమె ఫిఫ్టీ కొట్టింది. ఈ లీగ్లో ఆమె తొలి ఫిఫ్టీ నమోదు చేసింది. యూపీ జట్టు విజయానికి 66 బంతుల్లో 42 పరుగులు కావాలి. �
మహిళల ప్రీమియర్ లీగ్ ఆరో మ్యాచ్లో యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూపీ ఫీల్డింగ్ తీసుకుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన ఇరుజట్లు ఈ మ్యాచ్లో విజయంపై కన్నే�
భారత మహిళా వికెట్ కీపర్ రిచా ఘోష్ ఐసీసీ ‘మోస్ట్ వాల్యుబుల్ టీమ్'లో చోటు దక్కించుకుంది. ఇటీవల ముగిసిన మహిళల టీ20 ప్రపచంకప్లో రిచా మెరుగైన ప్రదర్శనతో సత్తా చాటింది.
సెమీఫైనల్లో భారత ఓటమికి ప్రయత్న లోపమే కారణమని ఆస్ట్రేలియా కీపర్-బ్యాటర్ అలిస్సా హీలీ వ్యాఖ్యానించింది. మహిళల టి20 ప్రపంచకప్ సెమీస్లో భారత జట్టు అయిదు పరుగుల తేడాతో ఓడిన అనంతరం కెప్టెన్ హర్మన్ప్రీ�
మహిళల టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కోసం తొమ్మిది మంది క్రికెటర్లను ఐసీసీ షార్ట్ లిస్ట్ చేసింది. భారత జట్టు నుంచి వికెట్ కీపర్ రీచా ఘోష్ మాత్రమే ఈ లిస్టులో చోటు దక్కించు�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో మిచెల్ స్టార్క్ భార్య అలిసా హేలీని యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. రూ. 70 లక్షలకు ఈ వికెట్ కీపర్ను దక్కించుకుంది.
చివరి ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. శనివారం జరిగిన నాలుగో టీ20లో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 విక�
దుబాయ్: దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్, ఆస్ట్రేలియా మహిళల జట్టు వికెట్ కీపర్ అలీసా హీలీ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఏప్రిల్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు గా