మహిళా రెజర్లను లైంగింకంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై తాజాగా అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (�
AP News | టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారాలోకేష్(Nara Lokesh) చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎమ్మెల్యే(Mla) , మాజీ మంత్రి అనిల్ కుమార్(Anil Kumar) తీవ్రంగా ఖండించారు.
Bhagwant Mann | ‘నా కాలేయం ఇనుముతో తయారైందా?’ అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ప్రశ్నించారు. తనను తాగుబోతు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు. తనపై వచ్చిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
మధ్యప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేసే హేమ మీనా జీతం రూ.30 వేలు. అవినీతి ఆరోపణలపై భోపాల్ జిల్లా బిల్ఖిరియాలోని మీనా నివాసంతో పాటు మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించ�
సీనియర్ కేంద్ర మంత్రులు తనపై చేసిన నిరాధార, అసమంజస ఆరోపణలపై పార్లమెంటులో స్పందించడానికి తనకు హక్కు ఉందని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు.
ప్రమఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలిచారు. ఇలాంటి మేధావిపై భూమి ఆక్రమించాడంటూ చిల్లర ఆరోపణలు చేసి అవమానించడం బీజేపీ
తమ గ్రూప్ సంస్థ నుంచి జారీ అవుతున్న ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)ను దెబ్బతీసేందుకే అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ దురుద్దేశంతో రిసెర్చ్ నివేదికను విడుదల చేసిదంటూ అదానీ గ్రూప్ ఆరోపించింది.
దేశం దిశ, ప్రజల తలరాత మార్చాలంటే..బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ అన్నారు.
HCA | హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య వన్డే మ్యాచ్ జరుగనున్నది. వన్డే మ్యాచ్కు ముందే హెచ్ఏసీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్పై ప్రధాన
భారత్లో పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయానికి వీసా కోసం వెళ్లగా అక్కడ సీనియర్ అధికారులు లైంగిక వేధింపులకు గురిచేశారని మహిళా ప్రొఫెసర్ చేసిన ఆరోపణలపై పాకిస్తాన్ స్పందించింది.
Sukesh Chandrasekhar | అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. ఆ పార్టీకి రూ.60కోట్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ క�
Sukesh Chandrasekhar | మోసం ఆరోపణలపై మండోలి జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశాడు. లెఫ్టినెంట్ గవర్నర్ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ముందు �
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నలుదిశలా చాటి చెప్పిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్ఎస్ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూప అన్నారు.