లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతాల ప్రకటనపై విపక్ష పార్టీలకు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆరోపణలు నిరాధారమైనవని, అవాంఛనీయమైనవని శుక్రవారం ప�
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీకి చెందిన హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ మంగళవారం సస్పెండ్ చేసింది. హుబ్బళ్లిలో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగిన కొద్ది నిమిషాలకే సస్పెన్షన్ ప
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై ఆరోపణల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అసత్య ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ మంత్రిపై కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు.
Bihar Teacher Recruitment Exam | పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేశారు. ఈ నెల 15న రెండు షిఫ్ట్ల్లో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసినట్లు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ
UP govt cancels police exam | ఉత్తరప్రదేశ్లో ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఆరు నెలల్లో పరీక్ష తిరిగి నిర్వహిస్తామని సీఎం యోగి ఆదిత్య
Canada Diplomat: 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని కెనడా దౌత్యవేత్తకు భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఖలిస్తానీ నేత నిజ్జార్ హత్య వెనుక భారత్ హస్తం ఉన్నట్లు ట్రూడో చేసిన ఆరోపణలను విదేశాంగశాఖ ఖండించింది. కె
AAP MP Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. ఐదుగురు రాజ్యసభ సభ్యుల సంతకాలను ఆయన ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
మహిళా రెజర్లను లైంగింకంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై తాజాగా అక్రమ మైనింగ్ ఆరోపణలు వచ్చాయి. దీనిపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (�
AP News | టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారాలోకేష్(Nara Lokesh) చేస్తున్న ఆరోపణలను వైసీపీ ఎమ్మెల్యే(Mla) , మాజీ మంత్రి అనిల్ కుమార్(Anil Kumar) తీవ్రంగా ఖండించారు.
Bhagwant Mann | ‘నా కాలేయం ఇనుముతో తయారైందా?’ అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ప్రశ్నించారు. తనను తాగుబోతు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ఈ మేరకు కౌంటర్ ఇచ్చారు. తనపై వచ్చిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.
మధ్యప్రదేశ్ పోలీసు హౌసింగ్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేసే హేమ మీనా జీతం రూ.30 వేలు. అవినీతి ఆరోపణలపై భోపాల్ జిల్లా బిల్ఖిరియాలోని మీనా నివాసంతో పాటు మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించ�
సీనియర్ కేంద్ర మంత్రులు తనపై చేసిన నిరాధార, అసమంజస ఆరోపణలపై పార్లమెంటులో స్పందించడానికి తనకు హక్కు ఉందని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు.
ప్రమఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలిచారు. ఇలాంటి మేధావిపై భూమి ఆక్రమించాడంటూ చిల్లర ఆరోపణలు చేసి అవమానించడం బీజేపీ
తమ గ్రూప్ సంస్థ నుంచి జారీ అవుతున్న ఫాలో ఆన్ ఆఫర్ (ఎఫ్పీవో)ను దెబ్బతీసేందుకే అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ దురుద్దేశంతో రిసెర్చ్ నివేదికను విడుదల చేసిదంటూ అదానీ గ్రూప్ ఆరోపించింది.