బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సాగించిన న్యాయ పోరాటానికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సానుకూలంగా స్పందించింది. మంత్రి కేటీఆర్ ప్రతిష్ఠకు భ�
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2016లో ఓ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అందుకు భారీ మొత్తంలో ముట్టజెప్పి నోరు మూయించారని అమెరికన్ మీడియా కోడై కూస్తున్నది.
ఐఎన్ఎస్ విక్రాంత్ విరాళాల్లో అక్రమాలపై కేసు నమోదైన తర్వాత బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన కుమారుడు నీల్ సోమయ్య కనిపించకుండా పోయారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది
హైదరాబాద్ : రాజకీయ నేతలపై ఐపీఎస్ అధికారుల సంఘం ఫైర్ అయ్యింది. కొన్ని రాజకీయ పార్టీల నాయకుల వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, పోలీస్లపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని తెచ్చే
తిరుపతి: టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో నిరుపయోగంగా ఉన్న ఇంజినీరింగ్ సామగ్రి దుర్వినియోగంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయమై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి చేసిన ఆరోపణల్లో వ�
Maoist spokesman Jagan | మావోయిస్టులు బెదిరించారని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరసినగండ్ల సర్పంచ్ లక్ష్మారెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేర ఆదివారం ఓ లేఖ విడుదలైంది.
ఖమ్మం : పాల ఉత్పత్తిదారులకు రాయితీలు అందించి వారిని పోత్సహించే విజయ డెయిరీని కాపాడుకుంటామని పాడి రైతులు అన్నారు. గత కొద్దిరోజులుగా విజయ డెయిరీ డీడీని టార్గెట్ చేస్తూ చైర్మన్లు చేస్తున్న ఆరోపణలు అసత్య�
ప్రముఖ బాలీవుడ్ సింగర్ యోయో హనీసింగ్పై ఇటీవల ఆయన భార్య షాలిని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 118 పేజీల ఫిర్యాదు ఆమె అందజేయగా అందులో సంచలన విషయాలు వెల్లడించింది. హనీసింగ్.. అతన�
మంత్రి కొప్పుల | సబ్ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేస్తున్నదని ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మంద కృష్ణ కేవలం ఉనికి కోసమే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు