యూపీలోని మథుర ఆలయం కేసులో ముస్లింలకు ఎదురుదెబ్బ తగిలింది. మథురలోని కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గాల వివాదానికి సంబంధించి దాఖలైన 18 కేసులు విచారించ దగ్గవేనని, వాటి విచారణ యథావిధిగా కొనసాగుతుందని అలహాబాద్ హైకో
Maneka Gandhi | లోక్సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి గెలుపును సవాల్ చేస్తూ బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి హైకోర్టుకు మేనకాగాంధీ (Maneka Gandhi) అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) లో పిటిషన్ వేశారు. ఎన్నికల్లో తనపై గెలిచిన సమా
మతమార్పిళ్ల విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతమార్పిడి జరిగే మతపరమైన సమ్మేళనాలను వెంటనే ఆపకుంటే దేశంలోని మెజారిటీ జనాభా ఏదో ఒక రోజు మైనారిటీలుగా మారిపోతారని ఆందోళన వ్యక్తంచేసింది.
Male Partner Not Always Wrong | అత్యాచారం కేసులో ఒక వ్యక్తిని నిర్దోషిగా హైకోర్టు ప్రకటించింది. ఆరోపణలున్న పురుష భాగస్వామిదే ఎల్లప్పుడు తప్పుకాదని వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసులో ఆరోపణల రుజువు బాధ్యత ఇద్దరిపై ఉంటుందని ప�
ఒక వ్యక్తిని బహిరంగంగా అవమానించడం, బెదిరించడం లేదా కించపరచడం చేస్తేనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం వర్తిస్తుందని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఏడుగురు వ్యక్తులు తన ఇంటికి వచ్చి, తనపైనా, తన కుటుంబస�
వరకట్న నిరోధక చట్టం సెక్షన్ 3(2) ప్రకారం, వధూవరులు పెండ్లి సమయంలో వచ్చే బహుమతుల జాబితాను సిద్ధం చేసుకుని, తమ దగ్గర ఉంచుకోవాలని అలహాబాద్ హైకోర్టు సూచించింది. విభేదాలు తలెత్తితే, వరకట్నంపై తప్పుడు ఆరోపణలు �
Kanyadaan: హిందూ వివాహ చట్టం ప్రకారం.. పెళ్లి కార్యక్రమంలో కన్యాదానం అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. ఆ చట్టం ప్రకారం పెళ్లి వేడుకలో కేవలం సప్తపది సరిపోతుందని కోర్టు వెల్లడించింది
హిందూ వివాహ చట్టం ప్రకారం హిందువుల పెండ్లికి కన్యాదానం ముఖ్యం కాదని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం చెప్పింది. ఈ చట్టంలోని సెక్షన్ 7 కేవలం సప్తపదిని మాత్రమే ముఖ్యమైన కార్యక్రమంగా గుర్తించినట్లు తెల�
Defamation Case: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై షూటర్ వర్తికా సింగ్ వేసిన పరువునష్టం పిటీషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. లక్నో బెంచ్ ఈ కేసులో తీర్పును ఇచ్చింది. జర్నలిస్టులు వేసిన పిటీషన్కు కోర�
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకునేందుకు అలహాబాద్ కోర్టు అనుమతి ఇచ్చింది. పూజలను ఆపేయాలంటూ ముస్లింలు పెట్టుకున్న పిటీషన్ను హైకోర్టు కొట్టిపారేసింది.
స్వతంత్రంగా ఆదాయ వనరులు లేని, కేవలం గృహిణిగా ఉన్న వారి పేరిట వారి భర్తలు కొనుగోలు చేసిన ఆస్తి కుటుంబ ఆస్తిగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు పేర్కొన్నది.
నాలుగో తరగతికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తన పై అధికారులతో సంబంధం లేకుండా నేరుగా ఉన్నతాధికారులకు సమస్య విన్నవించుకోవటం శిక్షార్హమైన నేరం కాదని సుప్రీం కోర్టు శనివారం స్పష్టం చేసింది.
ఉత్తర ప్రదేశ్లోని వారణాసి జిల్లా కోర్టు తీర్పు మేరకు జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్లో హిందూ దేవతలకు జరుగుతున్న పూజలను నిలిపేసేందుకు అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది.