Supreme Court | ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నోట్ల కట్టలు వెలుగు చూశాయన్న వార్తలు దేశవ్యాప్తంగా సర్వత్రా సంచలనం సృష్టించారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణ�
వక్షోజాలను పట్టుకోవడం, పైజమా తాడును తెంపడం వంటి చర్యలు అత్యాచారం నేరం కిందకు రావని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన రూలింగ్పై కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడ�
Wrong Judgment | మహిళ రొమ్ము పట్టుకుని ఆమె పైజామా బొందు లాగి తెంచేయడం అత్యాచారం లేదా అత్యాచార యత్నం కాదంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఇచ్చిన తీర్పును కేంద్ర మహిళా, శిశు అభివృ�
పేరు ఎంపిక చేసుకోవడం లేదా మార్చుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సమీర్ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.
అత్యాచార బాధితురాలికి వైద్యపరంగా గర్భవిచ్ఛితి చేసుకునే హక్కు చట్టపరంగా ఉందని అలహాబాద్ హైకోర్టు స్పష్టంచేసింది. బిడ్డను కనాలో వద్దో నిర్ణయించుకునే అధికారం బాధితురాలికి ఉందని తెలిపింది. గర్భవిచ్ఛితి�
Kumbh Mela: ప్రయాగ్రాజ్ దారులన్నీ కుంభమేళా భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్నది. దీంతో అలహాబాద్ హైకోర్టులో గత కొన్ని వారాల నుంచి కేసులన్నీ పెండింగ్ పడుతు�
ఇద్దరు హిందువుల మధ్య జరిగిన వివాహం ఎంతో పవిత్రమైనదని, వైవాహిక జీవితంలో అసాధారణమైన ఇబ్బందులంటే తప్ప అలాంటి వివాహాలను ఏడాదిలోగా రద్దు చేయడం కుదరదని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది.
భారీ సంఖ్యలో పెండింగ్లో ఉన్న క్రిమినల్ అప్పీళ్లను విచారించడానికి హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తుల నియమాకం చేపట్టాలని సుప్రీంకోర్టు మంగళవారం సూచించింది.
భవనంలో కిరాయికి తీసుకున్న గదులను ఆ భవన యజమాని తన వ్యక్తిగత అవసరం కోసం కోరితే ఖాళీ చేయాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అద్దెకు ఉన్నవారికి వ్యతిరేకంగా రూలింగ్ ఇవ్వడానికి ముందు, ఆ యజమాని అ
అక్రమ, అనధికార నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. బిల్డర్లు, నిర్మాణదారులు, అధికారులు పాటించాల్సిన చర్యలపై మంగళవారం కీలక సూచనలు చేసింది.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఇటీవల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సభలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై చేసిన వ్య�
విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో న్యాయ నైతికతను ఉల్లంఘించి జడ్జి శేఖర్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై నివేదిక పంపాలని అలహాబాద్ హైకోర్టుకు సుప్రీం కోర్టు
జ్ఞానవాపీ మసీదు కాంప్లెక్స్ మొత్తం ఏఎస్ఐ సర్వే చేయాలన్న హిందూ వర్గాల పిటిషన్ను వారణాసి కోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అడ్వొకేట్ విజయ్ శంకర్ రస్తోగీ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) ఫాస�