భారీ సంఖ్యలో పెండింగ్లో ఉన్న క్రిమినల్ అప్పీళ్లను విచారించడానికి హైకోర్టులలో తాత్కాలిక న్యాయమూర్తుల నియమాకం చేపట్టాలని సుప్రీంకోర్టు మంగళవారం సూచించింది.
భవనంలో కిరాయికి తీసుకున్న గదులను ఆ భవన యజమాని తన వ్యక్తిగత అవసరం కోసం కోరితే ఖాళీ చేయాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అద్దెకు ఉన్నవారికి వ్యతిరేకంగా రూలింగ్ ఇవ్వడానికి ముందు, ఆ యజమాని అ
అక్రమ, అనధికార నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. బిల్డర్లు, నిర్మాణదారులు, అధికారులు పాటించాల్సిన చర్యలపై మంగళవారం కీలక సూచనలు చేసింది.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఇటీవల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) సభలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)పై చేసిన వ్య�
విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో న్యాయ నైతికతను ఉల్లంఘించి జడ్జి శేఖర్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ వచ్చిన ఆరోపణలపై నివేదిక పంపాలని అలహాబాద్ హైకోర్టుకు సుప్రీం కోర్టు
జ్ఞానవాపీ మసీదు కాంప్లెక్స్ మొత్తం ఏఎస్ఐ సర్వే చేయాలన్న హిందూ వర్గాల పిటిషన్ను వారణాసి కోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అడ్వొకేట్ విజయ్ శంకర్ రస్తోగీ సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) ఫాస�
Allahabad High Court | ఉద్యోగ నిర్వహణలో భాగంగా భర్తకు దూరంగా నివసించడం క్రూరమైన చర్య, విడిచిపెట్టడంగా భావించలేమని, విడాకులు పొందడానికి అది ఎంతమాత్రం కారణం కాజాలదని అలహాబాద్ హైకోర్టు ఒక ప్రధాన తీర్పులో పేర్కొంది.
Supreme Court | చైనా జాతీయుడికి బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్పై ఉన్న ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చైనీస్ సిటిజన్ దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ జస్�
పురుషునితో లైంగిక సంబంధానికి మహిళ అంగీకరించినప్పటికీ, అటువంటి అంగీకారానికి కారణం ఆమె భయపడటం లేదా తప్పుడు తలంపు అయినట్లయితే, ఆ లైంగిక సంబంధం అత్యాచారమే అవుతుందని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. పెండ్లి చ�
ఒక ఒప్పందం మాదిరిగా హిందూ వివాహాన్ని రద్దు చేయలేమని, హిందూ వివాహ బంధం నుంచి తొలగిపోవడం, రద్దు చేయడం కుదరదని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. హిందూ వివాహ చట్టం ప్రకారం కొన్ని పరిమిత పరిస్థితులు, స
విశ్వాస ఘాతుకం (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), మోసానికి మధ్య తేడాను కోర్టులు అర్థం చేసుకోలేకపోవటం బాధాకరమని, రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం ఓ కేస�
Nithari Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిథారీ కేసులో హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం అంగీకరించింది. అలహాబాద్ హైకోర్టు గతేడాది అక్టోబర్లో ఈ కేసుల
అవును, నిజం! ఓ భూ వివాదంలో దెయ్యం కోర్టుకెక్కింది. ఓ కుటుంబంలోని ఐదుగురిని న్యాయస్థానానికి లాగింది. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో జరిగిన ఈ ఘటన అటు న్యాయ వ్యవస్థను, ఇటు పోలీసు వ్యవస్థను అయోమయానికి గురిచే�