భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వంశీకృష్ణ గురువారం ప్రకటనలో సూచించారు. ప్రభుత్వం జారీ చేస్తున్న వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవసరమైతే తప్ప ఇం�
Flood Warning: తావీ నదిలో వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు పాకిస్థాన్కు ఇండియా వార్నింగ్ ఇచ్చింది. ఇస్లామాబాద్లో ఉన్న భారతీయ హై కమీషన్కు అలర్ట్ అంశాన్ని చేరవేశారు. భారత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పాక
మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మోహన్ రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత మూడు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండటంతో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మం�
Yellampally Project | కడెం ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి విడుదల చేయడం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లు కిందకు వదిలే అవకాశం ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏఈ బుచ్చిబాబు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ సూచనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కోరారు. ఓదెల మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు, మానేరు �
Talasani Srinivas Yadav | భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
Heavy Rains | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కల్హేర్ ఎస్సై మధుసూదన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవ
Collector Kumar Deepak | ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రాణహిత నది ముంపునకు గురి అయిన ప్రాంతాలను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం సందర్శించారు.
SI Mahender | బ్యాంకు , ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తున్న సమయంలో చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులుంటే జాగ్రత్తగా ఉండాలని స్థానిక ఎస్సై మహేందర్ అన్నారు.