Alert to Mobile Users | దేశంలో కోట్లాది మంది స్మార్ట్ఫోన్లు వాడుతున్నారు. ఈ స్మార్ట్ఫోన్ల కారణంగా పనులు చాలా సులభమయ్యాయి. స్మార్ట్ఫోన్ రోజువారీ జీవితంలో కీలకంగా మారింది. ఏ కొంత సమయం దొరికినా చాలా మంది ఫోన్లలోనే
ఉత్తర బంగాళాఖాతంలో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తరువాత మరో 24 గంటల్లో బలపడి ఉత్తర వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ అల్పపీడనం ప్రభావం తెల
రాష్ట్రంలో ఆగస్టు ఒకటివరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల తీవ్రత తగ్గిందని, ఇప్పటికే 94 శాతం అధికంగా వర్షాలు పడ్డాయని పేర్కొన్నది. శనివార�
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉం డాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షాతో కలిసి అధికారులతో కలెక్టర్ సమావ
ఉత్తర తెలంగాణలో కురిసిన ఊహకు అందని వానలతో అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా మెదిలింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా పకడ్బందీగా వ్యవహరించారు. వాతావరణ శాఖ త�
జిల్లావ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పు�
‘రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. జూలైలో సాధారణం కంటే 450 శాతం అత్యధికంగా నమోదైంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధ
వానలతో నష్టపోయిన బాధితులకు అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న 335 ఇండ్లకు రూ. 11, 63, 900 పరిహారాన్ని మంజూరు చేయించారు. ఇంత పెద్దమొత్తంలో పరిహార
ర్షాల ఉధృతి తీవ్రంగా ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. విద్యుత్ ప్రసారాలు- ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, అవసరమైతే అదనంగ
అన్ని రంగాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నందున అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. క్షేత్రస్థ్దాయిలో సమస్యలు స�
జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పంటలు, ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకట
‘మహారాష్ట్ర సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు వచ్చే వరదను ఎప్పటికప్పుడు కింద
ఎడతెరిపిలేని వానలు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనతో సోమవారం సిర�