రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. వర్షాకాలపు ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను కాపా
నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరద పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి,
వర్షాలతో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఐజీ (నిజామాబాద్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) బి.వి.కమలాసన్ రెడ్డి సూచించారు. జిల్లాలో నాలుగై�
ఉమ్మడి జిల్లాకు వాన ముప్పు పొంచి ఉన్నది.. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నదని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసింది. లోతట్
రాబోయే 24 గంటల్లో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్�
రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శనివారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 9 గంటల వరకు ఖైరతాబాద్లో 1.5 సెం.మీలు, షేక్పేటలో 6.0 మిల్లీమీటర్లు, నాంపల్లి, రామంతాపూర్, సికింద్రాబ
ఈ నెల 28 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానపడే అవకాశం ఉన్న
ఆర్మీ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తు నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం దాదాపు పది �
సైనిక నియామకాల కోసం కేంద్ర సర్కారు కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్' పథకం యువతలో ఆందోళనలకు ఆజ్యం పోసింది. అన్ని రాష్ర్టాలూ నిరసనలతో అట్టుడుకుతుండగా, ఈ ప్రభావం ఉమ్మడి జిల్లాపైనా పడింది. సికింద్రాబాద్ ఘటన నేపథ
రైలులో ప్రయాణం అంటే కాస్త టెన్షన్ ఉంటుంది.. ఎక్కే వరకు సరే కానీ దిగేటప్పుడే మనం దిగాల్సిన స్టేషన్ వచ్చిందా లేదా అని కంగారు తప్పదు. ఇక రాత్రిపూట పడుకుందామంటే స్టేషన్ ఎక్కడ వెళ్లిపోతుందోనన్న టెన్షన్. చ�
నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులు చిరు జల్లులు కురవడంతో ఉపశమనం పొందారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వాన పడింది. పెద్ద ఎత్తున వీచి
పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం, ఐసీఎంఆర్లను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశించారు
పంజాగుట్ట చౌరస్తాలో సిగ్నల్ పడింది.. ఒక బుల్లెట్ వాహనం, ఒక కారు నుంచి నిర్ణీత ప్రమాణానికి మించిన శబ్దాలు వస్తున్నాయి. తరువాత కూడలికి వెళ్లేలోపు ఆ రెండు వాహనాల యజమానుల సెల్ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మ