మద్యం మత్తులో హంగామా సృష్టిస్తున్న వ్యక్తిని అదుపు చేసే క్రమంలో చోటు చేసుకున్న గొడవలో హోంగార్డు చేతిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింద�
మద్యం మత్తులో తండ్రి ని కొడుకు హతమార్చిన ఘటన వనపర్తి మండలంలోని చిమనగుంటపల్లిలో సోమవారం చోటుచేసుకున్నది. సీఐ మహేశ్వర్రావు కథనం మేరకు.. గ్రా మానికి చెందిన తెలుగు బచ్చన్న (85)కు ముగ్గురు కుమారులు.
మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన ఓ విద్యార్థి నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం బలికావడంతోపాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ ప
మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. నాగార్జునసాగర్ రహదారి తుర్కయంజాల్లో సోమవారం అర్ధరాత్రి రోడ్డుపై ఆగిఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగుర
Road accident | నగరంలోని కొండాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టడంతో యువతి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
Road accident | కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టడంతో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట శివారులోని హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకు వద్ద మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది.
మద్యం మత్తులో పైశాచికత్వం | వనపర్తి జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కుమారుడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో నవమాసాలు మోసి పెంచిన తల్లే అతడిని కడతేర్చి ఇంట్లో పూడ్చిపెట్టింది.