నాంపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజేందర్నగర్కు చెందిన అహ్మద్ మాలిక్(32) మద్యం మత్�
మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి ప్రమాదవశాత్తూ నిప్పంటుకొని మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. రోడ్ నంబర్ .1లోని హిందూ శ్మశానవాటికలో దీపావళి సందర్భంగా గురువారం రాత్ర
మద్యం మత్తులో ఉన్నాడో.. ఆర్థిక అవసరాలకో తెలియదు గానీ.. ఏకంగా కన్నబిడ్డనే విక్రయించాడో తండ్రి. దీంతో ఆ తల్లి బిడ్డ కోసం తల్లడిల్లింది. చివరికి పోలీసుల సాయంతో ఆ చిన్నారి క్షేమంగా తల్లి ఒడికి చేరింది. ఈ ఘటన బు�
మద్యం మత్తులో తన ఏడునెలల కొడుకును విక్రయించి.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తండ్రితోపాటు నలుగురిపై కేసునమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
మద్యం మత్తులో కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి ఏడేండ్ల జైలు శిక్ష పడింది. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. నర్సింహారెడ్డినగర్కు చెందిన సురగు రాములు (52) ప్లంబర్. 2019, ఏప్రిల్�
బర్త్ డే పేరు చెప్పి.. మద్యం మత్తులో మునిగిపోవడంతో పాటు గంజాయి సేవిస్తున్న యువత పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన బుధవారం గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
ఏపీలోని విజయవాడ రూరల్ మండలం పాతపాడులో ఐదుగురు స్నేహితులు మద్యం సేవించి చేపల చెరువు వద్దకు వెళ్లారు. నాటుపడవ ఎకి సెల్ఫీలు దిగుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది.
అతిగా మద్యం సేవించి.. రాత్రంతా నగరాన్ని చుట్టేందుకు కారులో వెళ్లిన పోకిరీల నిర్లక్ష్యం.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ అమాయకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్�
మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరు మరణించారు. ఈ ఘటన శుక్రవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్కు చెందిన అరవింద్ సింగ్ (21), మన్
నగరంలో ద్విచక్రవాహనదారులు మత్తులో తూగుతున్నారు. మత్తులో తూలుతున్న వీరు ఏ డివైడర్నో, ఏ బ్రిడ్జినో ఢీకొట్టడం.. లేదా ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
నగరంలో గంజాయి, మద్యం మత్తులో యువకులు చెలరేగిపోతున్నారు. ఇష్టానుసారంగా దాడులకు తెగబడుతున్నారు.. సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగిన మూకదాడి దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా
మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించగా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లడ్డ డిజిటల్ మల్టీ బ్రాండ్ మెగా ఎలక్ట్రానిక్ షోరూంలో బుధవారం నస్పూర్కు చెందిన వెంకటేశ్ మద్�
డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగ ఏసీ వేసుకొని హాయిగా గుర్రుకొట్టి మరీ నిద్రపోయాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఆదివారం చోటుచేసుకున్నది. లక్నోలోని ఇందిరాన