మద్యం మత్తు లో ఇద్దరు లిఫ్ట్ గుంతలో పడి.. ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది . సీఐ తెలిపిన వి వరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి
‘మద్యం మత్తులో డ్రైవింగ్పై నియంత్రణ కోల్పోయి ఇతరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. కేసు నమోదుతోపాటు డ్రైవర్ల లైసెన్స్లు రద్దు చేసేందుకు అధికార యంత్రాంగం పరిశీలిస్తున్నది. ప్రస్తుతం ఆర్టీఏ అధికారుల �
మద్యం మత్తులో అతివేగంగా కారు నడుపుతూ యాక్సిడెంట్ చేయడంతోపాటు పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన యువజంటపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ మారేడ్పల్లికి చెందిన తీగ�
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై అయ్యప్ప భక్తుడిపై చిందులేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గ్రామంలో ఫోన్ సిగ్�
మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. తాగి బండి నడుపుతున్న అతడిని పోలీసులు ఠాణాకు తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానంటూ చెట్టెక్కాడు. ఈ క్రమంలో పైనుంచి కిందపడడంతో గాయపడిన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మం�
వరుస రోడ్డు ప్రమాదాలతో హైదరాబాద్-బీజాపూర్ రహదారిలో భాగమైన చేవెళ్ల -వికారాబాద్ రహదారి నెత్తురోడుతోంది. చేవెళ్ల ఆలూరు గేట్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దంపతులు దుర్మరణం చెంది 24గంటల�
నాంపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజేందర్నగర్కు చెందిన అహ్మద్ మాలిక్(32) మద్యం మత్�
మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి ప్రమాదవశాత్తూ నిప్పంటుకొని మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. రోడ్ నంబర్ .1లోని హిందూ శ్మశానవాటికలో దీపావళి సందర్భంగా గురువారం రాత్ర
మద్యం మత్తులో ఉన్నాడో.. ఆర్థిక అవసరాలకో తెలియదు గానీ.. ఏకంగా కన్నబిడ్డనే విక్రయించాడో తండ్రి. దీంతో ఆ తల్లి బిడ్డ కోసం తల్లడిల్లింది. చివరికి పోలీసుల సాయంతో ఆ చిన్నారి క్షేమంగా తల్లి ఒడికి చేరింది. ఈ ఘటన బు�
మద్యం మత్తులో తన ఏడునెలల కొడుకును విక్రయించి.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తండ్రితోపాటు నలుగురిపై కేసునమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
మద్యం మత్తులో కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి ఏడేండ్ల జైలు శిక్ష పడింది. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం.. నర్సింహారెడ్డినగర్కు చెందిన సురగు రాములు (52) ప్లంబర్. 2019, ఏప్రిల్�
బర్త్ డే పేరు చెప్పి.. మద్యం మత్తులో మునిగిపోవడంతో పాటు గంజాయి సేవిస్తున్న యువత పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన బుధవారం గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
ఏపీలోని విజయవాడ రూరల్ మండలం పాతపాడులో ఐదుగురు స్నేహితులు మద్యం సేవించి చేపల చెరువు వద్దకు వెళ్లారు. నాటుపడవ ఎకి సెల్ఫీలు దిగుతుండగా అదుపుతప్పి బోల్తాపడింది.