సుల్తానాబాద్లో లారీ బీభత్సం వెనుక నిర్లక్ష్యమే అసలు కారణంగా కనిపిస్తున్నది. డ్రైవర్ మద్యం మత్తులో అదుపుతప్పి రోడ్డుపై ప్రమాదకరంగా వెళ్తుండగా.. వెనుకే వస్తున్న ఓ వాహనదారుడు గుర్తించి, డయల్ 100కు ఫోన్ �
సుల్తానాబాద్లో శుక్రవారం సాయంత్రం ఓ లారీ బీభత్సం సృష్టించింది. మద్యంమత్తులో ఉన్న డ్రైవర్ ఇష్టమొచ్చినట్లు నడుపుతూ ఆరు బైక్లు, గప్చుప్ బండిని ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసి, గాయపర్చిన నలుగురు యువకులపై దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం సిద్దిపేట జ�
మద్యం మత్తులో కారును అతివేగంతో నడిపి.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. తప్పించుకునే క్రమంలో అదే వేగంతో కారులో ముందుకు దూసుకెళ్లి మరో మహిళను ఢీకొట్టాడు. ఆ
జన సంచారం ఉండే ప్రదేశంలో ఓ యువతీ యువకుడు మద్యం సేవిస్తూ.. నడిరోడ్డుపై హల్చల్ చేశారు. పొద్దుపొద్దునే రోడ్లపై ఇలాంటి పనులు చేయవచ్చా.. అని ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్ను దుర్భాషలాడారు. ఈ ఘటనను రికార్డ్�
మద్యం మత్తులో ఆరు నెలల పసిపాపపై తల్లి పైశాచికంగా ప్రవర్తించింది. పీకల దాకా మందు తాగి తన ఒడిలో ఉన్న తన బిడ్డను తీవ్రంగా కొట్టుకుంటూ భిక్షాటన చేసింది. గమనించిన మహిళలు దేహశుద్ధి చేసి ఆమెను పోలీసులకు అప్పగి�
జిల్లా కేంద్రంలోని ఓ బార్ ఏరియాలో శనివారం అర్ధరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కొందరు యువకులు ఓ వ్యక్తిని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
మద్యం మత్తులో సైకో వీరంగం సృష్టించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును బలంగా కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. వెంకటగిరి నివాసి అనిల్కుమార్ జ
మద్యం మత్తులో కారు నడపడంతో పాటు ప్రమాదానికి కారణమైన యువకుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన మల�
మద్యం మత్తులో భార్యతో గొడవపడిన భర్త, అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్య ముఖంపై పారతో దాడిచేసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని శాలివాహననగర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మ
మద్యం మత్తులో దారి తప్పిన ఓ వ్యక్తి.. స్వలింగ సంపర్కుడి చేతికి చిక్కి హత్యకు గురయ్యాడు. జీడిమెట్ల పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు, ఎస్సైలు సత్�
మద్యం మత్తులో ఓ మహిళతో అకారణంగా గొడవ పడటమే కాకుండా.. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిని రిమాండ్కు తరలించారు. ఈ ఘటన చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మెట్టుగూడ హమా
మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు ఘర్షణ పడిన ఘటన సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చాదర్ఘాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని నాలా వద్ద ఫుట్పాత్పై ఉంటున్న శ్రీనివాస్, జమ�
మద్యం మత్తులో ఆకతాయిలు ఇద్దరు సాధారణ పౌరులతో పాటు పోలీసులపై దాడి చేసిన ఘటన ఆదివారం ఖమ్మం జిల్లా ‘ఖమ్మం రూరల్' మండల పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..