అతిగా మద్యం సేవించి.. రాత్రంతా నగరాన్ని చుట్టేందుకు కారులో వెళ్లిన పోకిరీల నిర్లక్ష్యం.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ అమాయకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్�
మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒకరు మరణించారు. ఈ ఘటన శుక్రవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఛత్తీస్గఢ్కు చెందిన అరవింద్ సింగ్ (21), మన్
నగరంలో ద్విచక్రవాహనదారులు మత్తులో తూగుతున్నారు. మత్తులో తూలుతున్న వీరు ఏ డివైడర్నో, ఏ బ్రిడ్జినో ఢీకొట్టడం.. లేదా ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
నగరంలో గంజాయి, మద్యం మత్తులో యువకులు చెలరేగిపోతున్నారు. ఇష్టానుసారంగా దాడులకు తెగబడుతున్నారు.. సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి జరిగిన మూకదాడి దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా
మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించగా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లడ్డ డిజిటల్ మల్టీ బ్రాండ్ మెగా ఎలక్ట్రానిక్ షోరూంలో బుధవారం నస్పూర్కు చెందిన వెంకటేశ్ మద్�
డాక్టర్ ఇంట్లో చొరబడిన దొంగ ఏసీ వేసుకొని హాయిగా గుర్రుకొట్టి మరీ నిద్రపోయాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఆదివారం చోటుచేసుకున్నది. లక్నోలోని ఇందిరాన
సుల్తానాబాద్లో లారీ బీభత్సం వెనుక నిర్లక్ష్యమే అసలు కారణంగా కనిపిస్తున్నది. డ్రైవర్ మద్యం మత్తులో అదుపుతప్పి రోడ్డుపై ప్రమాదకరంగా వెళ్తుండగా.. వెనుకే వస్తున్న ఓ వాహనదారుడు గుర్తించి, డయల్ 100కు ఫోన్ �
సుల్తానాబాద్లో శుక్రవారం సాయంత్రం ఓ లారీ బీభత్సం సృష్టించింది. మద్యంమత్తులో ఉన్న డ్రైవర్ ఇష్టమొచ్చినట్లు నడుపుతూ ఆరు బైక్లు, గప్చుప్ బండిని ఢీకొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేసి, గాయపర్చిన నలుగురు యువకులపై దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం సాయంత్రం సిద్దిపేట జ�
మద్యం మత్తులో కారును అతివేగంతో నడిపి.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. తప్పించుకునే క్రమంలో అదే వేగంతో కారులో ముందుకు దూసుకెళ్లి మరో మహిళను ఢీకొట్టాడు. ఆ
జన సంచారం ఉండే ప్రదేశంలో ఓ యువతీ యువకుడు మద్యం సేవిస్తూ.. నడిరోడ్డుపై హల్చల్ చేశారు. పొద్దుపొద్దునే రోడ్లపై ఇలాంటి పనులు చేయవచ్చా.. అని ప్రశ్నించిన మార్నింగ్ వాకర్స్ను దుర్భాషలాడారు. ఈ ఘటనను రికార్డ్�
మద్యం మత్తులో ఆరు నెలల పసిపాపపై తల్లి పైశాచికంగా ప్రవర్తించింది. పీకల దాకా మందు తాగి తన ఒడిలో ఉన్న తన బిడ్డను తీవ్రంగా కొట్టుకుంటూ భిక్షాటన చేసింది. గమనించిన మహిళలు దేహశుద్ధి చేసి ఆమెను పోలీసులకు అప్పగి�
జిల్లా కేంద్రంలోని ఓ బార్ ఏరియాలో శనివారం అర్ధరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కొందరు యువకులు ఓ వ్యక్తిని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
మద్యం మత్తులో సైకో వీరంగం సృష్టించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును బలంగా కర్రతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. వెంకటగిరి నివాసి అనిల్కుమార్ జ
మద్యం మత్తులో కారు నడపడంతో పాటు ప్రమాదానికి కారణమైన యువకుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన మల�