ఐదుగురు యువకులు మద్యం తాగి, ఇద్దరు ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు, క్లీనర్ను కొట్టిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. బాధితుడు ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ బుర్ర హరి కథనం ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు ఆటో,రెండు �
శివార్లలో గంజాయి బ్యాచ్లు హల్చల్ చేస్తున్నాయి. మద్యానికితోడు గంజాయి కూడా సేవిస్తూ రోడ్లపైనే స్వైరవిహారం చేస్తున్నారు. ఏపీ, ఒడిశా రాష్ర్టాల నుంచి గంజాయి హైదరాబాద్తో పాటు ఇతర రాష్ర్టాలకు రవాణా కాకుం
వరంగల్ నగరాన్ని అసాంఘిక కార్యకలాపాలు వణికిస్తున్నాయి. సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అధికార పార్టీ నేతల కుటుంబ సభ్యులు, అనుచరుల దందాలు పెరిగిపోతున్నాయి.. విచ్చల విడిగా గంజాయి స్మోకింగ్.. మద్య�
మద్యం మత్తులో ఒక డంపర్ ట్రక్ డ్రైవర్ చేసిన విధ్వంసంలో 19 మంది మరణించిన విషాద ఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటుచేసుకుంది. సోమవారం లోహమండి రోడ్లో వ్యతిరేక దిశలో వేగంగా వచ్చిన ఒక ట్రక్ దారిలోని పలు కార�
మద్యం మత్తులో ఓ వ్యకి వీరంగం సృష్టించాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో వాహనం ఆపినందుకు నన్నే ఆపుతావా అంటూ మందుబాబు ట్రాఫిక్ ఎస్సై కాలర్ పట్టుకొని దాడికి యత్నించాడు. ఈ ఘటన అంబర్పేట పోలీస్ స్టేషన్
డ్రంక్అండ్డ్రైవ్ కేసులో పట్టుబడిన యువకుడిపై కేసు కాకుండా తప్పించడానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడు రూ.4 లక్షలు తీసుకున్నట్టు ఇంటెలిజెన్స్ పోలీసుల విచారణలోనే తేలింది. మద్యం మత్తులో కార�
అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్డే పార్టీ నిర్వహించుకున్న విదేశీయులు పోలీసులకు చిక్కారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా బర్త్డే జరుపుకొంటున్న ఫామ్ హౌస్పై దాడులు న�
మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ఇంటి ప్రహరి ఎక్కించాడు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. కే
మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ గ్రామ పురవీధుల్లో ఎదురుగా వస్తున్న వారిని ఢీ కొడుతూ ప్రహరీలను కూలగొడుతూ భీభత్సం సృష్టించిన ఘటనపై సోమవారం రాత్రి పోల్కంపల్లిలో చోటు చేసుకున్నది. ఎస్సైతోపాటు, గ్రామస్తులు త�
బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్లచేతుల్లో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. విద్యా సంస్థల బస్సులు నడిపే డ్రైవర్లు మద్యం తాగి నడిపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలతో చెలగాటలాడమే అవుతుందని తల్లిదండ్రు�
మద్యం మత్తులో ఓ హోటల్ వద్ద హంగామా సృష్టిస్తున్న ఓ కాంగ్రెస్ నాయకుడు, అతడి అనుచరులను అడ్డుకోబోయిన ఓ మహిళా ఎస్సైపై దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన కల్లూరు పట్టణంలోని తిరువూరు క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం
గ్రేటర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జరుగుతున్న ప్రమాదాల్లో 80శాతం ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే అని పోలీస్ రికార్డుల ద్వారా తెలుస్తోంది.
మద్యం మత్తులో జరిగిన దాడిలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన ధనుశ్�
మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై చెరువుగట్టుపై అతివేగంగా వెళ్తున్న క్రమంలో ప్రమాదవశత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెరువులో పడగా.. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్�
మద్యం మత్తులో భార్యను భర్త బస్సు కిందకు తోసిన సంఘటన శనివారం ఆర్ధరాత్రి శంషాబాద్ పట్టణంలో జరిగింది. స్థానికులు ,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్స్టాండ్ వద్ద నడుస్తున్