ఆపదలో ఎవరూ అధైర్యపడొద్దని, అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం అయిజతోపాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన శస్త్ర చికిత్స చేయించుకునే బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి�
రైతులకు ఇచ్చిన హామీ లో భాగంగా రూ.2లక్షల రుణమాఫీ కచ్చితంగా అ ర్హులందరికీ ఇవ్వాల్సిందేనని, కొందరికి ఇచ్చి మరికొందరిని విస్మరించడం కాంగ్రెస్ చేతగాని తనానికి నిదర్శనమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అ న్నార�
రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోడ కూలిపడడంతో చిన్నారి మృతి చెం దగా మరో నలుగురికి గాయాలైన సంఘటన అయిజలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని 14వ వార్డులో చాకలి నర్సింహులు
దేశ విముక్తి కోసం ఎందరో మహనీయులు చేసిన పోరాటాలు, వారి త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అలంపూర్ చౌరస్తా�
ఏపీ రాష్ట్ర ంలో ని బ్యా ంకులో ్ల వ్యవసా య రుణాలు తీసు కున్న తెలం గాణ రాష్ట్ర రైతు లకూ రుణమాఫీ వర్తిం ప చే సేలా చూడా లని ఉమ్మడి రాష్ట్ర సరి హద్దు ప్రాంత మైన అలం పూర్ నియో జ క వర్గ రైతులు శనివారం అలంపూర్ ఎమ్మె�
పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని డీ-బూడిద్దపాడు శివారులో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుత
నిరుపేద కు టుంబాల్లోని బాధితులు కార్పొరేట్ వైద్యం చేయించుకునేందుకు సీఎంఆర్ఎఫ్ వరమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని మేడికొం డ, ఉత్తనూర్, రాజాపురం, కొత్తపల్లి, భూంపురం తదితర �
వందల ఏండ్లుగా హిందూ ముస్లింలు ఐకమత్యంతో మత సామరస్యానికి ప్రతీక గా ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఉత్సవాలకు ఎమ్మెల్యేతోపాటు హజ్ యాత్ర కమిటీ చైర్మన్ కుద్రుబాషా బియ�
అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెసోళ్లు తాటిచెట్టు నుంచి కొబ్బరికాయలిస్తామనే దుస్థితికి వచ్చారని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం బీచుపల్లిలోని సాగర్�
బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం మండలంలోని రాజాపురం గ్రామానికి చెందిన క్రియాశీల కార్యకర్త పెద్దయ్య కుటుంబానికి రూ.2లక్షల బీమా చెక్�
పల్లెలే దేశానికి పట్టుగొమ్మ లు.. పల్లెలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం రూ.40 లక్ష ల ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన కొత్తపల్లి, బైనపల్లి పంచాయతీ భవనాలను ఎ�