ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రా మానికి చెందిన సంజన్న అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే విజయుడుతో కలిసి గ్రామానికి చేరుకొని సంజన్న కు�
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం సీఎం రేవంత్ తరం కాదని, కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం అంటే అసెంబ్లీని, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చుతారా లేక కల్వకుర్తి, నెట్టెంపాడు, కాలేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్�
మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా అందించేందుకు కృషి చేస్తున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. పట్టణంలోని హైలెవల్ వంతెన కారణంగా ధ్వంసమైన మిషన్ భగీరథ పైప్లైన్ను మ�
జిల్లాలో బీఆర్ఎస్కు తెగింపు ఉన్న కార్యకర్తలు ఉ న్నారని, వారే తమ బలమని దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. పార్టీలోకి చాలా మంది వస్తుంటారు.. పోతుంటారు.. కానీ, అసలైన కా�
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రా మాల లబ్ధిదారులకు సీఎంఆర�
నిరంతరం ప్రజల చెంతనే ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం అలంపూర్ చౌరస్తాలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఇథనాల్ కంపెనీ ఏర్పాటుతో మా గ్రా మాల్లో పంట పొలాలు బీడుగా మారే అ వకాశం ఉందని, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చే పడితే రైతన్నలకు వలసలు తప్పవని ఎ మ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడితో రాజోళి మండలానికి
ని యోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే విజయుడు తెలిపారు. అ లంపూర్ చౌరస్తాలోని క్యాంప్ కార్యాలయం లో గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబార క్, సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను పంపిణీ �
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు అందేలా చూస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చె�
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతుల పై రైతులకు అండగా బీఆర్ఎస్ పోరాటం చే స్తుందని, పచ్చని భూములను ఎడారులుగా మార్చే ఫ్యాక్టరీ అనుమతులపై అసెంబ్లీలో నిలదీస్తానని అలంపూర్ ఎమ్మెల్యే విజ�
పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. సోమవారం ఉండవెల్లి మండలంలోని వరసిద్ధి వినాయక జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన పత్తి క�
చేపపిల్లల విడుదలతో మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చే సుకొని ఆర్థికంగా ఎదగాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం అలంపూర్ మండలంలోని గొందిమల్ల సమీపంలో గల కృ�
ఎర్రవల్లి మండలంలోని రాజశ్రీగార్లపాడు గ్రామానికి చెందిన లక్ష్మన్న గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో భాధపడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజేయుడు శుక్రవారం కర్నూల్లో లక్ష్మన్న ఆపరేషన్ నిమిత్తం