కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ శ్రేణులు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని, వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్త పడాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెం�
బీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసికట్టుగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. సోమవారం అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల తన నివాసంలో భట్టుపల్లి, వెల్కిచర్ల, మహబూబ్నగర్ రూరల్ మండలం�
Ala Venkateshwar Reddy | ఓటర్ల సవరణ జాబితాలో గ్రామానికి చెందిన ఏ ఒక్క ఓటరు నమోదు తొలగిపోకుండా బీఆర్ఎస్ శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు.
‘సర్' కార్యక్రమం గురించి బీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తిగా తెలుసుకోవాలని, అర్హుల ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్పై బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలని, బీఆర్ఎస్ సభ్వత్వాన్ని వెంటనే పూర్తి చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పాలమూరు ప్రాజెక్టుల సందర్శనకు వచ్చి అంతా అబద్ధాలు చెప్పి వెళ్లారని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దుయ్యబట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలం,
Ala Venkateshwar Reddy | రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంలో లేని శ్రద్ద ఆంధ్రా కు లాభం చేయాలన్నదే సీఎం రేవంత్ లక్ష్యంగా కనిపిస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రి గారు.. మన పాలమూరు జిల్లా రైతుల గోసను పట్టించుకొని తడిసిన ధాన్య
Procure Wet Grain | కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై ఉన్న అభిమానంతో కేసీఆర్ చిత్రాన్ని అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నక్క రమేశ్ తన కుడి చేతిపై పచ్చ బొట్టు వేయించుకున్నాడు.
Ala Venkateshwar Reddy | పంట పండించడానికి పడ్డ కష్టం కంటే , అమ్ముకోవడానికి రైతులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చెక్డ్యాంలను నిర్మిస్తే నేటి కాంగ్రెస్ సర్కార్ రైతుల సంక్షేమాన్ని విస్
Ala Venkateshwar Reddy | కరివెన రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నల్లమట్టి తరలింపులో అవినీతి చేశాడని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆగ్�