త్వరలో జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. ఆదివారం అన్నాసాగర్ గ్రామంలో నియోజకవర్గంలోని భూత్పూర్, దేవరకద్ర, కొత్తకోట మున్స�
కరువు జిల్లాగా పేరుగాంచిన పాలమూరు గడ్డపై పుట్టిన బిడ్డను తనను సీఎంగా చేసిన ప్రజల రుణం తీర్చుకునేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల ను పూర్తి �
గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయోత్సవాల సాక్షిగా దళిత యువతిని రైతువేదిక వద్దకు లా క్కెళ్లి లైంగికదాడి జరిపి.. ఆ తర్వాత మరణానికి కారణమైన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్త
Panchayat Elections | అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిన బీఆర్ఎస్ అభ్యర్థులు తెగించి కోట్లాడుతున్నారని, మూడో విడతలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపు ఖాయమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన�
స్థానిక సంస్థల ఎన్నికల వేళ గులాబీ గూటికి వలసలు జోరందుకున్నాయి. శుక్రవారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బీఆర్ఎస్లో భారీగా చేరా రు. అడ్డాకుల మండలం పొన్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అన్నాసాగర్లో ఆయన నివాసంలో వివిధ మండలాల ముఖ్యనాయకులతో ప్రత్యేక సమ�
అనేక హామీలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన కాంగ్రెస్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రహమత్నగర్ డివి�
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటానని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ సిరి న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ మండల ఎస్టీ సెల్ అధ్యక్ష�
బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో తన నివాసంలో నియోజకవర్గంలోని క�
ఈనెల 27వ తేదీన బీఆర్ఎస్ తలపెట్టిన రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు.
Ala Venkateshwar Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే యాసంగిలో పంటలు నష్టం జరిగిందని ఆరోపిస్తూ నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డ�
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. తన సొంత గ్రామమైన అన్నాసాగర్లో ఆల వెంకటేశ్వర్రెడ్డి దసరా ఉత్సవాల్లో పాల్గొని శమీ వృక్షానికి ప్�
తెలంగాణ ఏర్పాటుకు చేసి న పోరాటం, ముఖ్యమంత్రిగా రాష్ర్టాభివృద్ధికి కేసీఆర్ చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.