అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రి గారు.. మన పాలమూరు జిల్లా రైతుల గోసను పట్టించుకొని తడిసిన ధాన్య
Procure Wet Grain | కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై ఉన్న అభిమానంతో కేసీఆర్ చిత్రాన్ని అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నక్క రమేశ్ తన కుడి చేతిపై పచ్చ బొట్టు వేయించుకున్నాడు.
Ala Venkateshwar Reddy | పంట పండించడానికి పడ్డ కష్టం కంటే , అమ్ముకోవడానికి రైతులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చెక్డ్యాంలను నిర్మిస్తే నేటి కాంగ్రెస్ సర్కార్ రైతుల సంక్షేమాన్ని విస్
Ala Venkateshwar Reddy | కరివెన రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నల్లమట్టి తరలింపులో అవినీతి చేశాడని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆగ్�
మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలో వేస్తామని సాక్షాత్తు సీఎం ఇచ్చిన మాట ఎటు పో యిందని.. రైతు భరోసా పైసలు ఎందుకు ఇస్తలేరని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నిలదీశారు.
ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ నైజమని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రం లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 400 మంది రైతులతో నిరసన దీక్ష
తెలంగాణ ప్రగతి ప్రదాత.. గులాబీ దళపతి.. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్, అభిమానుల ఆధ్వర్యంలో వేడుకలు అంబరాన్నంటాయి.
కారణజన్ముడు కేసీఆర్, అలుపెరగని పోరాటం చేసి.. చావు నోట్లో తల పెట్టి.. నాటి ఢిల్లీ ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి గుర్తు చేశారు.