CM KCR | కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంటూ పారే ఈ పాలమూరు జిల్లాను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర�
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి సాగునీరు పారిచ్చి తీరుతామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా భూత్పూర్, మూసాపేట మండలం వేముల, మహబూబ్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చే
భూత్పూర్: టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కోరారు. గురువారం మండలంలోని అన్నాసాగర గ్రామంలో ఎమ్మెల్యే నివా సంలో నియోజకవర్గంలోని కొత్తకోట మండల టీఆర్ఎస్ �