Akhilesh Yadav: పారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేశ్ పోగట్ పై అనర్హత వేటు వేసిన అంశంలో దర్యాప్తు చేపట్టాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. 50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్లో.. వినేశ్
Ayodhya Incident : అయోధ్యలో బాలికపై సామూహిక లైంగిక దాడి కేసు వ్యవహారంలో యూపీలోని యోగి ఆదిత్యానాథ్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
Ayodhya Incident : అయోధ్యలో బాలికపై లైంగిక దాడి కేసుకు సంబంధించి ఎస్పీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేశారని దీనిపై ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఏం సమాధానం చెబుతారని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి ప్రశ్నించా�
Akhilesh Yadav : కేంద్ర బడ్జెట్లో విపక్ష రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఎన్డీయే సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఇండియా కూటమి నిరసన చేపట్టింది.
Akhilesh Yadav : ఢిల్లీలోని రాజిందర్ నగర్లో కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అఖిలేష్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
Akhilesh Yadav | దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్లో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై లోక్సభలో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖ�
మిత్రపక్షాలకు ప్యాకేజీలు ఇచ్చి అధికారాన్ని నిలుపుకునేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఎన్డీఏ మిత్రపక్షాలను మచ్చిక చేసుకునే ప్రయత్నమే కేంద్ర బడ్జెట్ అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరో�
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) అన్నారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గ�
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఎక్కువకాలం అధికారంలో ఉండలేదని బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.