Loksabha Elections 2024 : బీజేపీ గ్రాఫ్ పతనమవుతోందని, బుందేల్ఖండ్లో ఆ పార్టీ పరిస్ధితి దిగజారిందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ కన్నౌజ్ ఎంపీ అభ్యర్ధి అఖిలేష్ యాదవ్ అన్నారు.
సార్వత్రిక ఎన్నికల మూడో దశకు రంగం సిద్ధమైంది. మే 7న 92 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రచారపర్వం ముగిసింది. దేశ రాజకీయాల్లో కీలక నేతలుగా ముద్రపడ్డ వారికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.
Akhilesh Yadav | ఈ లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో సైకిల్ (సమాజ్వాది పార్టీ ఎన్నికల గుర్తు) దే జోరని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. గత లోక్సభ ఎ�
Assets | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తన మొత్తం ఆస్తుల విలువ 26