Akhilesh Yadav : కేంద్ర బడ్జెట్లో విపక్ష రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఎన్డీయే సర్కార్కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఇండియా కూటమి నిరసన చేపట్టింది.
Akhilesh Yadav : ఢిల్లీలోని రాజిందర్ నగర్లో కోచింగ్ సెంటర్ దుర్ఘటనపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అఖిలేష్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
Akhilesh Yadav | దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్లో ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందిన ఘటనపై లోక్సభలో చర్చ జరుగుతోంది. ఈ చర్చలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖ�
మిత్రపక్షాలకు ప్యాకేజీలు ఇచ్చి అధికారాన్ని నిలుపుకునేందుకే బీజేపీ ప్రయత్నిస్తున్నదని, ఎన్డీఏ మిత్రపక్షాలను మచ్చిక చేసుకునే ప్రయత్నమే కేంద్ర బడ్జెట్ అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరో�
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) అన్నారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికిపైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గ�
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఎక్కువకాలం అధికారంలో ఉండలేదని బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.
యూపీలోని మొత్తం 80 లోక్సభ స్థానాల్ని తాము గెలుచుకున్నప్పటికీ, ఈవీఎంలను విశ్వసించబోనని సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. లోక్సభ ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికతను లోక్సభలో
Akhilesh Yadav: ఈవీఎంలపై నిన్న కూడా నమ్మకం లేదని, ఇవాళ కూడా ఆ నమ్మకం లేదని, ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా.. అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదని, ఈవీఎంలతో గెలిచినా.. ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోర