యూపీలోని మొత్తం 80 లోక్సభ స్థానాల్ని తాము గెలుచుకున్నప్పటికీ, ఈవీఎంలను విశ్వసించబోనని సమాజ్వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. లోక్సభ ఎన్నికల నిర్వహణలో కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికతను లోక్సభలో
Akhilesh Yadav: ఈవీఎంలపై నిన్న కూడా నమ్మకం లేదని, ఇవాళ కూడా ఆ నమ్మకం లేదని, ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా.. అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదని, ఈవీఎంలతో గెలిచినా.. ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోర
Akhilesh Yadav | దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యపై ఈ నెల 21న నిరాహార దీక్ష చేపట్టి ఆసుపత్రి పాలైన ఆప్ మంత్రి అతిషిని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పరామర్శించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎల్ఎన్జ�
SP Chief : పేపర్ల లీకేజీ వ్యవహారం కొత్త విషయం కాదని, యూపీలో ఇది పెద్ద అంశం కాగా, ఇప్పుడు ఢిల్లీకి కూడా పాకిందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు.
‘కేంద్ర ప్రభుత్వానికి దారి ఉత్తర్ప్రదేశ్ మీదుగా పోతుంది’ అనేది భారత రాజకీయాల్లో పాతుకుపోయిన నానుడి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ చాలాకాలం యూపీలో మెజారిటీ సీట్లు కైవసం చేసుకున్న పార్టీలే న్యూఢిల్
Akhilesh Yadav | ఎమ్మెల్యే పదవిలో ఉండి ఎంపీగా పోటీచేసి గెలిచిన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్.. తాను ఎంపీగానే కొనసాగుతానని ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన సమాజ్వాది పార్టీ ఎ
Loksabha Elections 2024 | జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం తమ ఓటమికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.