Samajwadi Party | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీపార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్ట�
ముస్లిం, యాదవుల ఓటర్ల తొలగింపుపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి ఈసీకి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అయినప్పటికీ ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలపై ఈసీ సీరియస్గా స్పందించింది.
Mulayam Singh Yadav | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అంది
Minister KTR | అనారోగ్యానికి గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు
CM KCR | సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు ములాయం సింగ్ యాదవ్ ఇటీవల అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సోమవారం ఆయన ఆరోగ్యంపై ఆరా
Akhilesh Yadav | సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ మరోసారి ఎన్నికయ్యారు. లక్నోలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ఈ విషయాన్ని ప్రకటించారు. 2017 నుంచి పార్టీ అధినేతగా కొనసాగుతూ వస్తున్న అఖిలేష్.. అంతకు
యూపీలో ప్రభుత్వం కోల్పోతే కేంద్రంలో కూడా అధికారం కోల్పోతామని బీజేపీ భయపడిందని, అందుకే అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో గెలిచిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలన వల్ల అన్ని వర్గాలు రోడ్డున పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.80కి దిగజారింది. బీజేపీ విద్వేష రాజకీయాల వల్ల దేశం వర్గాలుగా విడిపోయే పరిస్థిత
ధరాఘాతం, నిరుద్యోగం, శాంతి భద్రతల వైఫల్యంపై ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలో సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున నిరసన మార్చ్ చేపట్టింది. లక్నోలోని విక్రమాద�
భారత ప్రజల చైతన్య కర దీపిక, ఆత్మగౌరవ పతాక గులాబీ అజెండా పరిమళాలు దేశమంతా వెదజల్లనున్నాయి. తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పురుడు పోసుకొనున్నది.75 యేండ్ల స్వతంత్ర దేశంలో ఎన్ని రంగుల జె
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఒక ట్వీట్ చేసింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంతో ఆ పార్టీ చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్న వీడియోను పోస్ట్ చేసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం
మాలు సానుకూల సంకేతం: అఖిలేశ్ యాదవ్ లక్నో, ఆగస్టు 19: బీహార్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దేశ రాజకీయాలకు ఓ ‘సానుకూల సంకేతం’ అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థ ఇం�
లక్నో, ఆగస్టు 14: ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారోద్యమం ద్వారా బీజేపీ, ఆరెస్సెస్ తమ ‘చీకటి పేజీలను’ దాచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ య