యూపీలో ప్రభుత్వం కోల్పోతే కేంద్రంలో కూడా అధికారం కోల్పోతామని బీజేపీ భయపడిందని, అందుకే అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్నికల్లో గెలిచిందని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు.
ప్రస్తుతం దేశంలో బీజేపీ పాలన వల్ల అన్ని వర్గాలు రోడ్డున పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.80కి దిగజారింది. బీజేపీ విద్వేష రాజకీయాల వల్ల దేశం వర్గాలుగా విడిపోయే పరిస్థిత
ధరాఘాతం, నిరుద్యోగం, శాంతి భద్రతల వైఫల్యంపై ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలో సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున నిరసన మార్చ్ చేపట్టింది. లక్నోలోని విక్రమాద�
భారత ప్రజల చైతన్య కర దీపిక, ఆత్మగౌరవ పతాక గులాబీ అజెండా పరిమళాలు దేశమంతా వెదజల్లనున్నాయి. తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పురుడు పోసుకొనున్నది.75 యేండ్ల స్వతంత్ర దేశంలో ఎన్ని రంగుల జె
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఒక ట్వీట్ చేసింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంతో ఆ పార్టీ చేపట్టిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్న వీడియోను పోస్ట్ చేసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం
మాలు సానుకూల సంకేతం: అఖిలేశ్ యాదవ్ లక్నో, ఆగస్టు 19: బీహార్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దేశ రాజకీయాలకు ఓ ‘సానుకూల సంకేతం’ అని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థ ఇం�
లక్నో, ఆగస్టు 14: ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారోద్యమం ద్వారా బీజేపీ, ఆరెస్సెస్ తమ ‘చీకటి పేజీలను’ దాచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ య
లక్నో : జేడీయూ అధినేత నితీశ్ కుమార్ నిర్ణయాన్ని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్వాగతించారు. పలు రాజకీయాల పార్టీల్లో మంచి రోజులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రజలు కూడా సరైన నిర్ణయం త�
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు జాతీయ రాజకీయాలపై చర్చి�
లక్నో: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే తన మద్దతని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం రా�
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఘోరంగా ఓడిపోయింది. పార్టీ కంచుకోట లైన రాంపూర్, అజంగఢ్ స్థానాలు బీజేపీ వశమయ్యాయి. దీంతో ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక నిర్�