కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, పేరు మోసిన న్యాయవాది కపిల్ సిబల్ పార్టీకి హఠాత్తుగా రాజీనామా చేసేశారు. చేయడమే కాదు.. ఏమాత్రం ఆలస్యం �
రాబోయే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అధ్యక్షతన ఆదివారం ఓ కీలక భేటీ జరిగింది. ఈ భేటీకి ఆ పార్టీ సీనియర్ నేత, ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఆజంఖాన్ డుమ్మా కొట్
కేంద్ర ప్రభుత్వం ఏ పాలసీలైనా చేయవచ్చు. చెయ్యాలి. కేంద్రమే పాలసీలు రూపొందించి రాష్ర్టాల మీదకు వదలడం సరికాదు. భారత్ రాష్ర్టాల సమాహారం అని రాజ్యాంగం చెప్పిన విషయాన్ని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ�
CM KCR | సీఎం కేసీఆర్తో సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సమావేశం ముసింది. రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ఇరువు నేతలు పలు జాతీయ అంశాలపై చర్చించుకున్నారు.
CM KCR | దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ (CM KCR) నేడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీకానున్నారు. ఇందులో భాగంగా మరికాసేపట్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్పై సొంత పార్టీ నేత ఆజంఖాన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సొంత మనుషులే మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. సొంత మనుషులే తనపై విషం చిమ్మారని కూడా మండిపడ్డారు. జైలు నుంచి విడుద�
ఆజంఖాన్ సమాజ్వాదీ నుంచి జంప్ చేస్తున్నారా? కొన్ని రోజుల పరిణామాలను చూస్తుంటే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన, శివపాల్ యాదవ్ కలిసి ఓ కొత్త పార్టీ స్థాపించనున్నారని కూడా వ�
జన గణనతోపాటు ఓబీసీ కుల గణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడిని పెంచుతామని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. ఓబీసీ కుల గణనకు మద్దతు తెలపాలని కోరుతూ అఖిలేశ్యాదవ్ను మన జన గణన వేదిక చ�
బాబాయ్ శివపాల్ యాదవ్, అబ్బాయ్ అఖిలేశ్ మధ్య కొన్ని రోజులుగా పరోక్ష వార్ నడుస్తోంది. ఇప్పుడు బాబాయ్ శివపాల్ యాదవ్ ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపారు. నిజంగా.. నేను అఖిలేశ్కు మద్దతివ్వడం లేదని ఆ