కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ధర్నాకు దిగడం బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరిని వెల్లడిస్తున్నదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ వి
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ, నిర్వహణ లేనప్పుడు.. ప్రతీది మార్కెట్ ఆధారితమైతే, కేంద్రంలో ఇక పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎందుకు?
గోరఖ్నాధ్ ఆలయంపై దాడి కేసులో కాషాయ పార్టీ హడావిడి చేస్తోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బుధవారం ఆరోపించారు. ఈ అంశంపై దర్యాప్తులో నిందితుడి మానసిక స్ధితిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకో�
ప్రజాస్వామ్యాన్ని చంపేసే పార్టీ బీజేపీ అని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటును ఎలా లాక్కోవాలో బీజేపీకి బాగా తెలుసని, అందులో ఆ పార్టీ నిష్ణాతురాలన�
బాబాయ్- అబ్బాయ్ మళ్లీ విడిపోవడానికి సిద్ధమైపోయారట. అఖిలేశ్ యాదవ్ వ్యవహార శైలి శివపాల్ యాదవ్కు ఏమాత్రం నచ్చడం లేదట. అందుకే పొత్తుకు గుడ్బై చెప్పేయనున్నారని తెలుస్తోంది. కొన్ని రోజుల
లక్నో: ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆయన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ మధ్య మళ్లీ లుకలుకలు తలెత్తెనట్లు తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ మ
ఓ వైపు సీఎంగా యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గం ప్రమాణం చేస్తుండగానే సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యోగి, ఆయన మంత్రి వర్గ బృందానికి అఖిలేశ్ శ�
తన ఎంపీ పదవికి సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోట్ల మంది యూపీ ప్రజలు తమకు నైతిక విజయం అందిం�
న్యూఢిల్లీ: ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఇవాళ లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఓం బిర్లాకు అందించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ
దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ర్టాల జాబితాలో యూపీ మూడో స్థానంలో ఉన్నది. ఈ మేరకు నీతిఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) నివేదిక వెల్లడించింది.