కేంద్ర ప్రభుత్వం ఏ పాలసీలైనా చేయవచ్చు. చెయ్యాలి. కేంద్రమే పాలసీలు రూపొందించి రాష్ర్టాల మీదకు వదలడం సరికాదు. భారత్ రాష్ర్టాల సమాహారం అని రాజ్యాంగం చెప్పిన విషయాన్ని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ�
CM KCR | సీఎం కేసీఆర్తో సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సమావేశం ముసింది. రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ఇరువు నేతలు పలు జాతీయ అంశాలపై చర్చించుకున్నారు.
CM KCR | దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ (CM KCR) నేడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీకానున్నారు. ఇందులో భాగంగా మరికాసేపట్లో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్పై సొంత పార్టీ నేత ఆజంఖాన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సొంత మనుషులే మోసం చేశారంటూ ఫైర్ అయ్యారు. సొంత మనుషులే తనపై విషం చిమ్మారని కూడా మండిపడ్డారు. జైలు నుంచి విడుద�
ఆజంఖాన్ సమాజ్వాదీ నుంచి జంప్ చేస్తున్నారా? కొన్ని రోజుల పరిణామాలను చూస్తుంటే ఆయన పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన, శివపాల్ యాదవ్ కలిసి ఓ కొత్త పార్టీ స్థాపించనున్నారని కూడా వ�
జన గణనతోపాటు ఓబీసీ కుల గణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడిని పెంచుతామని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. ఓబీసీ కుల గణనకు మద్దతు తెలపాలని కోరుతూ అఖిలేశ్యాదవ్ను మన జన గణన వేదిక చ�
బాబాయ్ శివపాల్ యాదవ్, అబ్బాయ్ అఖిలేశ్ మధ్య కొన్ని రోజులుగా పరోక్ష వార్ నడుస్తోంది. ఇప్పుడు బాబాయ్ శివపాల్ యాదవ్ ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపారు. నిజంగా.. నేను అఖిలేశ్కు మద్దతివ్వడం లేదని ఆ
కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ధర్నాకు దిగడం బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరిని వెల్లడిస్తున్నదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ వి
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ, నిర్వహణ లేనప్పుడు.. ప్రతీది మార్కెట్ ఆధారితమైతే, కేంద్రంలో ఇక పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎందుకు?
గోరఖ్నాధ్ ఆలయంపై దాడి కేసులో కాషాయ పార్టీ హడావిడి చేస్తోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బుధవారం ఆరోపించారు. ఈ అంశంపై దర్యాప్తులో నిందితుడి మానసిక స్ధితిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకో�