దేశంలో బీజేపీ అవినీతి, మతతత్వ పాలనను అంతమొందించడంలో భారత రాష్ట్ర సమితి కీలక పాత్ర పోషించనున్నదని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చెప్పా రు. కేంద్రంలో �
భారత రాష్ట్ర సమితి ఉద్యమాల గుమ్మం ఖమ్మం నుంచి కదనశంఖం పూరించనున్నది. తాము తప్ప దేశానికి మరే ప్రత్యామ్నాయమూ లేదని విర్రవీగుతున్న బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని బుధవారం ఖమ్మంలో న
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డీజీపీ కార్యాలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు ఇచ్చిన టీని తాగేందుకు ఆయన నిరాకరించారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని వారితో చెప్పారు.
దేశ రాజకీయాల్లో సరికొత్త మలుపునకు పునాది పడింది. ఓట్లు, సీట్లు అంటూ దశాబ్దాలుగా తిరోగమన రాజకీయాలు చేస్తున్న పార్టీలు అదిరి చూసేలా ప్రగతిపథ రాజకీయాలకు హస్తినలో నాంది ప్రస్తావన జరిగింది.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు నిర్ణయించిన సీఎం కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్ కోరారు
బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కసరత్తు చేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఒక ఫైల్ తన వద్దకు వచ్చిందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తెలిపారు.
Shivpal Yadav | ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి అసెంబ్లీ స్థానానికి డిసెంబర్ 5న పోలింగ్ జరుగనుంది. సమాజ్వాది చీఫ్ ములాయంసింగ్ యాదవ్ మరణంతో మెయిన్పురి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి