విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల నుంచి కాంగ్రెస్కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని, తమకు కేటాయించాల్సిన సీట్ల గురించి పట్టి�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాధ్ (Kamal Nath) దాటవేత ధోర
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ఓడించేందుకు ఏర్పడిన ఇండియా కూటమి అప్పుడే బీటలు వారుతున్నట్టు తెలుస్తున్నది. ఈ కూటమి ఐక్యతను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తున్నదన్న ఆరోపణలు వినిపి
విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు తీవ్రస్ధాయికి చేరాయి. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను అపహాస్యం చేస్తోందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు.
రాష్ట్రంలో రాజకీయం క్రమంగా హీటెక్కుతున్నది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ (BRS).. ప్రచారంలోనూ దూసుకుపోతున్నది. పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఓటర్ను రెండు సార్లు కలవాలని లక�
Akhilesh Yadav | ప్రభుత్వ భవనం ప్రాంగణంలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఏకంగా ప్రహరీ గోడ దూకి లోనికి వె
యూపీలోని ఘోసీ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యం సాధించిన పార్టీ అభ్యర్ధి సుధాకర్ సింగ్ను ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అభినందించారు.
India vs Bharat row | దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భావిస్తుండటంతో ఈ అంశంపై అన్ని వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతున్నది. (India vs Bharat row ) ఈ నేపథ్యంలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ �
Actor Rajinikanth | స్టార్ హీరో రజినీకాంత్.. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్తో సమావేశమయ్యారు. ఆదివారం ఉదయాన్నే అఖిలేష్ నివాసానికి వెళ్లిన రజినీకాంత్ను ఆయన సాదరంగా స్వాగ�
మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే.. ఆ రాష్ట్రంలో జీ20 సదస్సు నిర్వహించాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. మణిపూర్లో సాధారణ �
మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్క్ (కేఎన్పీ)లో చీతాలు మరణిస్తుంటే..కేంద్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నదని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.