మహారాష్ట్ర రాజకీయ సంక్షో భం నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్లోనూ మహారాష్ట్ర పరిస్థితులే ఉత్పన్నం కావచ్చన్నారు.
టమాటాల ధర కొండెక్కి కేజీ వంద రూపాయలు దాటడంపై సమాజ్వాది పార్టీ కార్యకర్తలు వారణాసిలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అఖిలేష్ యాదవ్ 50వ పుట్టిన రోజు సందర్భంగా శనివారం టమాట ఆకారంలోని కేక్ను కట్ చేసి స్థ�
Akhilesh Yadav | వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. 2024లో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏను (NDA) పీ�
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ‘80 ఓడించండి.. బీజేపీని పంపించండి’ అంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొత్త నినాదం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ‘80 ఓడించండి.. బీజేపీని పంపించండి’ అంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొత్త నినాదం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
చాలా రోజుల తర్వాత భర్తను కలుసుకున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా భార్య సీమా సిసోడియా తన ఉద్వేగాన్ని బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల నియామకం, బదిలీలపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్కు (Delhi Ordinance) వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల మద్దతును కూడగడుతున్నారు
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల పోస్టింగ్, బదిలీలపై నియంత్రణ కోసం కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు (Ordinance) వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాష్ట్రాల్లో పర్యటి
దేశ ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ గురువారం అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన మధ్యప్రదేశ్ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ప్రజల హక్కులు ప్రమ�
Akhilesh Yadav | బీజేపీ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని అందుకే బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నదని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభ�
PM Modi |గాయపడిన కొంగను రక్షించిన ఒక సామాన్యుడిపై యూపీ అధికారులు చట్టాన్ని ప్రయోగించి కేసు పెట్టారు. అది కూడా ఆ కొంగను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సందర్శించిన తర్వాతే. కానీ ప్రధాని మోదీ తన నివాసం