లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఇండియాలో చీలికలు తప్పేట్లు లేవు. కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీపార్టీ శనివారం కీలక ప్రకటన చేసింది. ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 లోక్�
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Polls) యూపీలోని 80 లోక్సభ స్ధానాలకు గాను 65 స్ధానాల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Akhilesh Yadav | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీని, సీబీఐని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులతో ప్రతిపక్ష పార్టీల నేతలను వేధించడం అలవాటుగా మారింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఎంతో మ�
Tragedy | బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఎమర్జెన్సీ బెడ్ ఖాళీ లేక బీజేపీ మాజీ ఎంపీ కుమారుడు దవాఖానకు వచ్చిన గంటసేపటికే మరణించాడు. లక్నోలోని సంజయ్గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సై
ప్రతిపక్ష ఇండియా కూటమిలో అప్పుడే ప్రధాని పదవిపై రచ్చ మొదలైంది. పార్టీల మధ్య పోస్టర్వార్ నడుస్తున్నది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భావి ప్రధాని అంటూ ఆ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఓ పోస్టర
ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు రోజురోజుకు ముదిరిపోతున్నాయి. దేశానికి కాబోయే ప్రధాని అఖిలేశ్ యాదవ్ అంటూ లక్నోలోని పార్టీ కార్యాలయం వద్ద భారీ పోస్టర్ వెలిసింది.
ఇండియా కూటమి ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఐదు రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతోనే ఆ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య తలెత్తిన విభేదాల�
విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల నుంచి కాంగ్రెస్కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని, తమకు కేటాయించాల్సిన సీట్ల గురించి పట్టి�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాధ్ (Kamal Nath) దాటవేత ధోర
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ను ఓడించేందుకు ఏర్పడిన ఇండియా కూటమి అప్పుడే బీటలు వారుతున్నట్టు తెలుస్తున్నది. ఈ కూటమి ఐక్యతను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తున్నదన్న ఆరోపణలు వినిపి
విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు తీవ్రస్ధాయికి చేరాయి. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను అపహాస్యం చేస్తోందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు.
రాష్ట్రంలో రాజకీయం క్రమంగా హీటెక్కుతున్నది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ (BRS).. ప్రచారంలోనూ దూసుకుపోతున్నది. పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఓటర్ను రెండు సార్లు కలవాలని లక�
Akhilesh Yadav | ప్రభుత్వ భవనం ప్రాంగణంలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఏకంగా ప్రహరీ గోడ దూకి లోనికి వె