Akhilesh Yadav | ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో రాజకీయంగా సమాధి తప్పదు. గతంలో ఇదే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకీ పడుతుంది. దే�
Akhilesh Yadav | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ‘బిజిలీ వ్రతాన్ని’ ఆదివారం ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభ సమస్య పరిష్కారమయ్యే వరకు జనరేటర్లు వంటి ప్రత్యామ్నాయ విద్
బీజేపీపై ఉమ్మడిగా పోరు సాగించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ నిర్ణయించినట్టు ఎస్పీ నేత కిరణ్మయి నందా తెలిపారు.
New Front | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రతిపక్ష పార్టీల కూటమి నేతగా చూపించే బీజేపీ ప్రయత్నాన్ని ఎదుర్కోవడమే కొత్త ఫ్రంట్ (New Front) ఏర్పాటు వ్యూహమని టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ తెలిపారు.
దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ అడుగుల్లోనే బీజేపీ నడుస్తున్నదని, ఆ పార్టీకి పట్టిన గతే కమలం పార్టీకి కూడా పడుతుందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ హెచ్చరించారు.
Akhilesh Yadav | సిసోడియా అరెస్ట్పై ఢిల్లీ ప్రజలు బదిలిస్తారని, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మనీష్ సిసోడియాను కేంద్ర �
Akhilesh Yadav's Video Attack | సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్లోని శాంతిభద్రతల పరిస్థితిపై అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ‘యూపీలో శాంతిభద్రతలకు బీజేపీ అంత్యక్రియలు నిర్వహించింది’ అంటూ ఒక వీడియో క్లిప్ను పోస్ట
Yogi vs Akhilesh Yadav | అఖిలేష్ వైపు వేలు చూపుతూ.. ‘స్పీకర్ సార్, అన్ని ప్రొఫెషనల్ క్రిమినల్స్, మాఫియాకు గాడ్ ఫాదర్ ఆయనే. వారి సిరల్లో నేరాలున్నాయి. ఈ రోజు నేను ఈ సభకు చెబుతున్నా.. ఈ మాఫియాను మట్టి కరిపిస్తా’ అని ఉద్వేగంత
బీజేపీ సర్కారు అనుసరిస్తున్న బుల్డోజర్ పాలసీతో దేశంలోకి పెట్టుబడులు రావని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్లోని వాహనాలు పరస్పరం ఢీకొనడంతో పలువురు గాయపడ్డారు. అయితే ప్రమాదం నుంచి అఖిలేశ్ సురక్షితంగా బయటపడ్డారు.
మలుపు వద్ద అఖిలేష్ యాదవ్ కాన్వాయ్లోని ఒక వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న కార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరు కార్లు దెబ్బతిన్నాయి. కొందరు వ్యక్తులు గాయపడ్�
దళితులు, వెనుకబడిన వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు హక్కులను, గౌరవాన్ని ఇవ్వడం ఇష్టం లేకనే కులగణన చేపట్టడం లేదని ఆయన ఆర�
భారత్లో ‘సనాతన ధర్మమే జాతీయ మతం’ అంటూ ప్రకటనలు చేస్తున్న యూపీ సీఎం యోగి తన దేవాలయ సందర్శనను ఎందుకు అడ్డుకున్నారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు
దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పూర్తిగా దిగజార్చి, అన్నివిధాల వెనుకబడిపోయేలా చేసిన మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికల్లో ప్రజలు సాగనంపడం ఖాయమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్క
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ సీట్లలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు.