పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిపిఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం దామరచర్ల కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ దామరచర్ల కా�
రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లోని ఫీజుల దోపిడీని అరికట్టి, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిషరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, పుట్టా లక్ష్మణ్ కోరారు.
ప్రభుత్వ బడులను తగ్గిస్తే తిరుగుబాటు తప్పదని ఏఐఎస్ఎఫ్ హెచ్చరించింది. 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4,000లకు కుదిస్తామని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ విద్యారంగ బలోపేత విధానానికి వ్యతిరేకంగా ఉ�
విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15న పాఠశాలలు పునఃప్�
దేశ స్వాతంత్య్రమే లక్ష్యంగా లక్నో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆవిర్భవించిందని, నాటి నుంచి 90 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తున్న సంఘం ఎఐఎస్ఎఫ్ మాత్రమే అని ఎమ్మెల్యే కూనంనేని సాం
‘నీట్' పేపర్ లీక్ ఘటన దేశ విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందనే విషయాన్ని బహిర్గతం చేసిందని రాజ్యసభ సభ్యుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి పీ సంతోష్కుమార్ అన్నారు.
నీట్ యూజీ పరీక్ష-2026 పేపర్ లీకేజీ, పరీక్ష రద్దును నిరసిస్తూ బుధవారం హైదరాబాద్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహన
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకు�
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు.
లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేసేందుకు కుట్ర చేయడం సరికాదని, ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరైంది కాదని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ అన్నారు
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
విద్యారంగంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో విద్యారంగానికి కేటాయించిన నిధులను చూస్తే అర్థమవుతోందని, ఇది ముమ్మాటికి విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వమేనని ఏఐఎస్
సామ్రాజ్యవాద దురాక్రమణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యా హూ కూటమిగా వ్యవహరిస్తూ ఇరాన్ పై దాడి చేయడం అంతర్జాతీయ హ కుల ఉల్లంఘన అని, తక్షణమే యు ద్ధాన్ని ఆపి, శాంతిని నెల�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ తక్షణమే విడుదల చేయాలని అలాగే మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొల్పాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు బుర్ర మనోజ్ రాష్ట్ర ప్రభు�