తెలంగాణలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. కుట్రలో భాగంగానే ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వ సాంకేతిక విద్�
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉపాధి అర్హతలపై మాట్లాడే క్రమంలో వారిని క్రిమినల్ వేస్ట్ అని సంబోధిస్తూ చేసిన వాక్యాలను ఏఐఎస్ఐ రాష్ట్ర సమితి సభ్యుడు బూర.మనోజ్ శనివార
ప్రతి ఏడాదీ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించడం కాదని.. లక్షలాది మంది విద్యార్థులకు గత నాలుగు విద్యాసంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స�
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ విమర్శించారు. విద్యార్థ�
విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తే ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గమని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్�
ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు లెనిన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కేజీ టు పీజీ విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు కోరారు.
నల్లగొండ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం డీఈఓ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ �
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని �
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీ-క్యాటగిరీ సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ మాసబ్ ట్�
పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిపిఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం దామరచర్ల కేంద్రంలోని ఏఐఎస్ఎఫ్ దామరచర్ల కా�
రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లోని ఫీజుల దోపిడీని అరికట్టి, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిషరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, పుట్టా లక్ష్మణ్ కోరారు.
ప్రభుత్వ బడులను తగ్గిస్తే తిరుగుబాటు తప్పదని ఏఐఎస్ఎఫ్ హెచ్చరించింది. 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4,000లకు కుదిస్తామని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ విద్యారంగ బలోపేత విధానానికి వ్యతిరేకంగా ఉ�