విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు చేస్తుందని ఆ సంఘం ఖమ్మం జిల్లా నాయకులు సాయి, ఆకాశ్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ఏఐఎస్�
దేశచరిత్రలో ఎందరో త్యాగధనులను అందించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకుడు, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్క శంకర్నారాయణ అన్నారు.
ప్రభుత్వ విద్య పరిరక్షణకై, నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ సహాయ కార్యదర్శి షేక్ చాంద
సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విద్యారంగాన్ని కాపాడలేని నిస్సహాయక స్థితిలో పాలక వర్గాలున్నాయని, విద్యారంగ సమస్యల పరిషారం కోసం సమరశీల ఉద్యమాలు చేయాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ అన్�
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల బోధనా రుసుములు, ఉపకార వేతనాలను విడుదల చేయకపోతే విద్యార్థులు చదువుకునేది ఎలా అని, ప్రజాపాలన వచ్చిన విద్యారంగంలో మార్పు ఏం లేదని, రేవ మాటలకు చేతలకు పొంతన లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు విష జ్వరాలు, అంటూ వ్యాధుల బారిన పడకుండా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్ల�
ప్రధాని మోదీ ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారని, తీరా గద్దెనెక్కాక ఇచ్చిన హామీని విస్మరించారని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ ఫహీం అన్నారు. గురువారం సాయంత్రం భద్ర
కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మాటలకే పరిమితమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ విమర్శించారు. పెండింగ్లోని ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటన�
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడీని అరికట్టాలని, విద్యా సంస్థల్లో స్టేషనరీ అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వర్క అజిత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలి
ఈ నెల 12వ తేదీ నుండి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారించి, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ దేవరకొండ ఎంఈఓ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత
పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు.
హెచ్సీయూ భూముల అమ్మకం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉప సంహరించుకోవాలని సీపీఐ నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల సహాయ కార్యదర్శి భూపేశ్ అన్నారు.
భూములు అమ్మడానికే రేవంత్రెడ్డి తన వద్ద విద్యాశాఖ పెట్టుకున్నారా..? అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ప్రశ్నించారు.
AISF | రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బలుముల ప్రేమ్ కుమార్ అన్నారు. శుక్రవారం అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో బల్ముల నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్
విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులు, సహాయ ఆచార్యుల నియామకాల నిబంధనల మార్పు కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై ఏఐఎస్ఎఫ్ మండిపడింది. ఉన్నత విద్యావ్యవస్థను నిర్వ�