విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ ముట్టడి’ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు విద్యార్థి నాయకులను అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించా�
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాలు, వసతి గృహాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ విమర్శించారు.
పేద, మధ్య తరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య అందించే బాసర ట్రిపుల్ ఐటీలో పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆవేదన వ్�
సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ ఏఐఎస్ఎఫ్ (AISF) విద్యార్థులు సెక్రటేరియట్ను ముట్టడించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని రాష్ట్ర పరిపాలనా సౌధంలో�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే రేవంత్రెడ్డి సర్కారుపై మిలిటెం�
పేపర్ లీకేజీలను నిరసిస్తూ జూలై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉస్మానియా యూ నివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టాల్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కర్షక, కార్మిక విధానాలను నిరసిస్తూ జిల్లావ్యాప్తం�
నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)ను రద్దు చేయాలని కేంద్రాన్ని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
అంతర్జాతీయ సంస్థల అడ్డాగా హైదరాబాద్ మారిపోయిందని, ఇక్కడ ఆయా సంస్థలు తమ రెండో కార్యాలయాన్ని నెలకొల్పుతున్నాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్(ఐఎస్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుచితా దత్త అన్నారు.
దేశంలో కుల, మతాల పేరిట జరుగుతున్న విభజన రాజకీయాలను విద్యార్థులు ప్రతిఘటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. మేడ్చల్-మలాజిగిరి జిల్లా బోడుప్పల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర
సామాజిక పరివర్తన, సామాజిక మార్పులో పాటలు విశేషమైన పాత్ర పోషిస్తాయని ప్రొఫెసర్ కాశీం అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఓయూ సహాయ కార్యదర్శి ఆరెకంటి సాయిభగత్ గళం నుంచి జాలువారిన ‘బాబా సాహె�