Air India | ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని రష్యాకు మళ్లించారు. విమానం ఇంజిన్లో సాంకేతిక లోపమే ఇందుకు కారణమని చెబుతున్నారు. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నా
Air India: ఎయిర్ ఇండియా విమానంలో గాలిలో ఉన్నప్పుడే భారీ కుదుపునకు గురైంది. ఢిల్లీ నుంచి సిడ్నీ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం కుదుపు వల్ల ఏడు మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్పూర్ నుంచి ముంబైకి ఏప్రిల్ 23న ఓ విమానం వెళ్తున్నది. అందులో ఓ ప్రయాణికురాలిని తేలు కుట్టింది. దీంతో ముంబైకి చేరగానే దవా�
ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు సిబ్బందితో గొడవకు దిగాడు. ఇద్దరిపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించి, అతడిని పోలీసులకు అప్పగించారు.
Air India: టేకాఫ్ తీసుకున్నాక ఓ ప్రయాణికుడి మూర్ఖంగా ప్రవర్తించాడు. ఇద్దరు విమాన సిబ్బందిపై దాడి చేశాడు. దీంతో లండన్ వెళ్తున్న విమానాన్ని.. ఎయిర్ ఇండియా పైలెట్ మళ్లీ ఢిల్లీకి తీసుకువచ్చాడు.
Pee-Gate case | ఫూటుగా మద్యం సేవించి ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రం పోసిన కేసులో నిందితుడిగా ఉన్న శంకర్ మిశ్రాకు బెయిల్ మంజూరైంది. ఢిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు చేస�
ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని ఉద్యోగం నుంచి అమెరికా కంపెనీ తొలగించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళనకు గురి చేసినట్లు వెల్స్ ఫార్గో సంస్థ తెలిపింది.
Air India Flight | ఢిల్లీ నుంచి పారిస్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో 218 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులు
Air India | యిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏ320 విమానంలో సాంతికేక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ముంబై విమానాశ్రయానికి మళ్లించారు.
ముంబై : ఎయిర్ ఇండియా విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో సాంకేతిక సమస్య కారణంగా తిరిగి విమానాశ్రయానికి చేరుకుందని అధికారులు తెలిపారు. టాటాగ్రూప
పదేండ్లపాటు భారత్కు అందిస్తామన్న ఎయిర్బస్ 20 ఏండ్లలో దేశంలో 2,210 విమానాలు అవసరం హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా విమానాలకు ఎనలేని డిమాండ్ నెలకొంటున్నది. వచ్చే 20 ఏండ్లలో భారత్లో 2,210 విమ�
మధ్యప్రదేశ్లోని డుమ్నా ఎయిర్పోర్టులో ఎయిరిండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. రన్వేపై దిగుతున్న సమయంలో ఈ విమానం ఒక్కసారిగా అదుపు తప్పింది. అయితే ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఢిల్లీ �