Air India Flight | ఢిల్లీ నుంచి పారిస్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో 218 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులు
Air India | యిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఏ320 విమానంలో సాంతికేక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని ముంబై విమానాశ్రయానికి మళ్లించారు.
ముంబై : ఎయిర్ ఇండియా విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లో సాంకేతిక సమస్య కారణంగా తిరిగి విమానాశ్రయానికి చేరుకుందని అధికారులు తెలిపారు. టాటాగ్రూప
పదేండ్లపాటు భారత్కు అందిస్తామన్న ఎయిర్బస్ 20 ఏండ్లలో దేశంలో 2,210 విమానాలు అవసరం హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా విమానాలకు ఎనలేని డిమాండ్ నెలకొంటున్నది. వచ్చే 20 ఏండ్లలో భారత్లో 2,210 విమ�
మధ్యప్రదేశ్లోని డుమ్నా ఎయిర్పోర్టులో ఎయిరిండియా విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. రన్వేపై దిగుతున్న సమయంలో ఈ విమానం ఒక్కసారిగా అదుపు తప్పింది. అయితే ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. ఢిల్లీ �
69 ఏండ్ల తర్వాత మళ్లీ ఎయిర్ ఇండియా కాక్పిట్లోకి.. టాటా గ్రూప్నకు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త బోర్డు ఓ అంకం ముగిసింది. ఎట్టకేలకు ఎయిర్ ఇండియాను అమ్మేయాలన్న మోదీ సర్కారు పంతం నెరవేరింది.దే
100 passengers onboard Rome-Amritsar AI flight test COVID positive | ఎయిర్ ఇండియా విమానంలో కరోనా కలకలం సృష్టించింది. ఇటలీ నుంచి పంజాబ్లోని అమృత్సర్కు చేరుకున్న విమానంలో
న్యూఢిల్లీ: అమెరికాకు బయలుదేరిన విమానంలోని ఒక ప్రయాణికుడు మరణించాడు. దీంతో మూడు గంటలు ప్రయాణించిన ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. శనివారం ఎ
AirIndia | హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లే విమాన ప్రయాణికులకు శుభవార్త. ఎయిరిండియా హైదరాబాద్ నుంచి లండన్ను నాన్ స్టాప్ విమాన సర్వీసును శుక్రవారం ప్రారంభించింది. ఎయిరిండియా 147 విమానం రాజీవ్ గాంధీ
Air India Flight : న్యూఢిల్లీ నుంచి లండన్ వెళ్లేందుకు ఏయిరిండియా విమానం టేకాఫ్ తీసుకునేందుకు కొన్ని నిమిషాల ముందు బిజినెస్ క్లాస్లో చీమల గుంపు కనిపించింది. ఈ క్లాస్లో భూటాన్ రాజు...
Air India flight: ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎయిరిండియా విమానం ఏఐ-244 కొద్దిసేపటి క్రితం 129 మంది ప్రయాణికులతో ఢిల్లీకి బయలుదేరింది.