తమిళనాడులోని తిరుచ్చిలో ఓ ఎయిర్ ఇండియా విమానం ఉత్కంఠకు గురి చేసింది. తిరుచ్చి నుంచి షార్జాకు వెళ్లేందుకు 141 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం 5.45కు బయలుదేరిన బోయింగ్ 737 విమానంలో కొద్దిసేపటికే హైడ్రా�
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని (Emergency) ప్రకటించారు. ముంబై నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) 657 విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
1985 నాటి కనిష్క విమానం బాంబు పేలుడు కేసులో దర్యాప్తు ఇంకా క్రియాశీలంగానే ఉన్నదని, కొనసాగుతున్నదని కెనడా పోలీసులు వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన దేశీయ ఉగ్రవాద కేసుల్లో ఇది ఒక ‘దీర్ఘకాలం’గా జరుగుతున్న దర�
Air India | ఎయిర్ ఇండియా మరోసారి మరో వివాదంలో చిక్కుకున్నది. బెంగళూరు నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానంలో నిర్లక్ష్యపూరిత ఘటన వెలుగు చూసింది. విమానంలో ఓ ప్రయాణికుడికి అందించి ఆహారంలో బ్లేడ్ కనిపించ�
Flight | ఏపీలోని గన్నవరం నుంచి ముంబయికి విమాన సర్వీసు శనివారం ప్రారంభమైంది. జనసేన ఎంపీ బాలశౌరి, కేశినేని చిన్ని ఎయిర్ ఇండియా విమానాన్ని ప్రారంభించారు. కొత్త ప్రభుత్వంలో వేగంగా ఏపీ అభివృద్ధి చెందాలని.. రాజధా�
విమాన ప్రయాణికులకు ఎయిరిండియా చుక్కలు చూపించింది. విమానం ఆలస్యం కావడంతో గంటల తరబడి అందులోనే కూర్చోవాల్సి వచ్చింది. ఏసీలు పనిచేయకపోవడంతో ఊపిరాడక పలువురు ప్రయాణికులు స్పృహతప్పి పడిపోయారు.
Air India flight: పుణె విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. లగేజీ ట్రాక్టర్ను ఎయిర్ ఇండియా విమానం కొన్నది. ఆ సమయంలో విమానంలో180 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్లంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు
Air India flight | దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) మరోసారి వార్తల్లో నిలిచింది. తన డ్యూటీ సమయం ముగిసిపోయిందంటూ విమానాన్ని టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడంతో ఎయిర్ఇండియాపై మరోసారి విమర్శలు వెల్ల
విమానంలో సాంకేతిక లోపంతో రెండు రోజుల పాటు రష్యాలో చిక్కుకుపోయిన 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఎట్టకేలకు గురువారం సురక్షితంగా శాన్ఫ్రాన్సిస్కోలో దిగారు.
Air India | ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని రష్యాకు మళ్లించారు. విమానం ఇంజిన్లో సాంకేతిక లోపమే ఇందుకు కారణమని చెబుతున్నారు. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నా
Air India: ఎయిర్ ఇండియా విమానంలో గాలిలో ఉన్నప్పుడే భారీ కుదుపునకు గురైంది. ఢిల్లీ నుంచి సిడ్నీ వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. విమానం కుదుపు వల్ల ఏడు మంది ప్రయాణికులు గాయపడ్డారు.