Air India flight crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానంలో కొన్ని సమస్యలను గుర్తించినట్లు ఒక వ్యక్తి తెలిపాడు. కూలడానికి రెండు గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు ఆ విమానంలో ప్రయాణించినట్లు చ�
Chinese Man Arrested | విమానం గాలిలో ఉండగా దొంగతనం జరిగింది. తమ డెబిట్, క్రెడిట్ కారులు చోరీ అయ్యాయని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. చైనా జాతీయుడు కూర్చొన్న సీటు కింద ఒక క్రెడిట్ కార్డును విమాన సిబ్బంది గుర్త�
Air India flight diverted | ఇజ్రాయెల్ ప్రధాన నగరమైన టెల్ అవీవ్ ఎయిర్పోర్ట్ సమీపంలో క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆదివారం ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానాన్ని దారి మళ్లించారు.
విమాన ప్రయాణికులను ఆకట్టుకోవడానికి పలు విమానయాన సంస్థలు ప్రత్యేకంగా ‘బ్లాక్ ఫ్రైడే సేల్స్' ఆఫర్లను ప్రకటించాయి. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోతోపాటు ఎయిర్ ఇండియా ఈ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీస�
Air India Passengers: ఎయిరిండియా ప్రయాణికులు తీవ్ర అవస్థ పడ్డారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. సుమారు వంద మంది ప్రయాణికులు ఆవేదనకు గురయ్యారు. థాయ్ల్యాండ్లోని పుకెట్లో 3 రోజులుగా ఆ ప్రయాణికులు ఇబ్బ
Cartridge | గత నెలలో దుబాయ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో (Air India Flight) క్యాట్రిడ్జ్ (cartridge)ను సిబ్బంది గుర్తించారు.
తమిళనాడులోని తిరుచ్చిలో ఓ ఎయిర్ ఇండియా విమానం ఉత్కంఠకు గురి చేసింది. తిరుచ్చి నుంచి షార్జాకు వెళ్లేందుకు 141 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం 5.45కు బయలుదేరిన బోయింగ్ 737 విమానంలో కొద్దిసేపటికే హైడ్రా�
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని (Emergency) ప్రకటించారు. ముంబై నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) 657 విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
1985 నాటి కనిష్క విమానం బాంబు పేలుడు కేసులో దర్యాప్తు ఇంకా క్రియాశీలంగానే ఉన్నదని, కొనసాగుతున్నదని కెనడా పోలీసులు వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన దేశీయ ఉగ్రవాద కేసుల్లో ఇది ఒక ‘దీర్ఘకాలం’గా జరుగుతున్న దర�
Air India | ఎయిర్ ఇండియా మరోసారి మరో వివాదంలో చిక్కుకున్నది. బెంగళూరు నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్తున్న విమానంలో నిర్లక్ష్యపూరిత ఘటన వెలుగు చూసింది. విమానంలో ఓ ప్రయాణికుడికి అందించి ఆహారంలో బ్లేడ్ కనిపించ�
Flight | ఏపీలోని గన్నవరం నుంచి ముంబయికి విమాన సర్వీసు శనివారం ప్రారంభమైంది. జనసేన ఎంపీ బాలశౌరి, కేశినేని చిన్ని ఎయిర్ ఇండియా విమానాన్ని ప్రారంభించారు. కొత్త ప్రభుత్వంలో వేగంగా ఏపీ అభివృద్ధి చెందాలని.. రాజధా�
విమాన ప్రయాణికులకు ఎయిరిండియా చుక్కలు చూపించింది. విమానం ఆలస్యం కావడంతో గంటల తరబడి అందులోనే కూర్చోవాల్సి వచ్చింది. ఏసీలు పనిచేయకపోవడంతో ఊపిరాడక పలువురు ప్రయాణికులు స్పృహతప్పి పడిపోయారు.
Air India flight: పుణె విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. లగేజీ ట్రాక్టర్ను ఎయిర్ ఇండియా విమానం కొన్నది. ఆ సమయంలో విమానంలో180 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్లంతా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు