ఉపాధ్యాయులు ఏఐ టూల్స్పై అవగాహన పెంచుకొని, ప్రాథమిక పాఠశాలలో ప్రతి రోజు పిల్లలకు ఏఐ ల్యాబ్లో కనీసం 20 నిమిషాలు హాజరయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
ప్రపంచ పారిశ్రామిక స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) రానున్న ఐదేండ్లలో మరిన్ని ఉద్యోగాలను దెబ్బతీయడం ఖాయమని గూగుల్ ‘డీప్మైండ్' సీఈవో డెమిస్ హస్సాబిస్ అభిప్రాయపడ్డారు. ఈ సవాళ్
AI tools | ఏఐ టూల్స్, డిజిటల్ వనరులను ఉపయోగించి విద్యార్థులు తమ వ్యాపార ఆలోచనలకు పదను పెట్టాలని డిజిటల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు, సీఈవో నిఖిల్ అన్నారు.
ఏఐ టూల్స్ మనం ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్తాయి. ఇందుకు మనం డబ్బు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అయినా కంపెనీలు వందల కోట్లు ఖర్చు పెట్టి వీటిని తయారుచేస్తున్నాయి. దీని వెనుక ఆయా కంపెనీలకు ప్రత్యేక లక్ష్యా
కృత్రిమ మేధ (ఏఐ)లో నైపుణ్యం లేక ఎంతో మంది లేఆఫ్ల బారి న పడుతున్నారు. జావా, డాట్నెట్, సీ, సీ++.. ఇలా ఎన్ని ప్రోగ్రామింగ్ ల్యాంగేజీల్లో అనుభవం ఉన్నా ఏఐలో నైపుణ్యం లేకుంటే ఉద్యోగావకాశం లేనట్టే. ఏఐ నైపు ణ్యం లే
గత ఏడాది నవంబర్లో లాంఛ్ అయినప్పటి నుంచి చాట్జీపీటీ (ChatGPT) టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్గా మారింది. చాట్జీపీటీ ఆవిష్కరణతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల టెకీలు విపరీతమైన ఆసక్తి కనబరుస్త
Robots | రాబోయే రోజుల్లో ఏఐతో ముప్పుతప్పదని 42 శాతం మంది సీఈవోలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రోబోలు (Robots) మాత్రం వాటి సృష్టికర్తలపై తిరుగుబాటుకు పూనుకోమని వెల్లడవడం ఊరట కలిగిస్తోంది.
చాట్జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్తో భవిష్యత్లో పెను ముప్పు వాటిల్లుతుందని, పెద్దసంఖ్యలో కొలువుల కోత తప్పదనే ఆందోళనల నేపధ్యంలో న్యూ టెక్నాలజీపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర�
ఏఐతో తమ ఉద్యోగాలు కనుమరుగవుతాయని దేశీ ఉద్యోగుల్లో గుబులు రేగుతోందని తన ఫ్లాగ్షిప్ వర్క్ ట్రెండ్ ఇండెక్స్ 2023 నివేదికలో మైక్రోసాఫ్ట్ (Microsoft survey) స్పష్టం చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రయోజనాలు, సవాళ్లపై టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్ సాగుతుండగా, న్యూ టెక్నాలజీతో (AI Tools) పలువురి ఉద్యోగాలు ఊడతాయని కొందరు టెక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.