తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో వ్యవసాయ రంగం తర్వాత పట్టణీకరణ వేగవంతమైందని, కరీంనగర్ ఉత్తర తెలంగాణలో ఒక గ్రోత్ సెంటర్గా మారిందని మాజీ ఎంపీ వినోద్కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయరంగానికి రూ.40 వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ కోరింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల బడ్జెట్ పద్దులపై జరిగిన సమీక్షలో వ్యవసాయ శాఖ ఈ ప్ర�
ఎరువుల సరఫరాకు వ్యవసాయ శాఖ కొత్త పద్ధతులను అవలంబిస్తున్నది. ఎరువుల బస్తాలను సబ్సిడీపై ఇస్తున్న నేపథ్యంలో మరింత పారదర్శకత కోసం ఫర్టిలైజర్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ సిస్టం (ఫైవ్స్) పేరిట ప్రత్యేక యాప్ను
ఏ దేశానికైనా పల్లెలే పట్టుగొమ్మలు. పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఈ సంగతి గమనించిన
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయరంగ అభివృద్ధికి విశేష కృషి చేసింది. దీని కారణంగా తెలంగాణ గ్రామీణ, ఆ�
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పోకడలను రైతులు అనుకరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయ చేయడం, తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి వనరులు పెంచడంతోపాటు 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పంటల సాగు గణనీయంగా పెరిగింది.
పాకిస్థాన్లో అన్నీ తానే అయి వ్యవహరించే సైన్యం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు వ్యవసాయ రంగంలోకి దిగుతున్నది. ఓ మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావి�
ఎన్నికలు సమీపించిన కొద్దీ ప్రతిపక్షాల విమర్శలు సహజంగానే పెరుగుతున్నాయి. వాటిని గమనిస్తున్న ప్రజలు ఒక విషయం గుర్తిస్తున్నారు. ప్రతిపక్షాలు ఏమేమి చెప్పినా రెండు ప్రశ్నలపై పూర్తిగా మౌనం పాటిస్తున్నాయి.
CM KCR | రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు( వ్యవసాయ రంగ వ్యవహారాలు)గా తనను నియమించినందుకు వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను బుధవారం మర్యాద పూర్వకంగా కలి�
వ్యవసాయ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేలా న్యూట్రీహబ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ అనుబంధ, ఆహార ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా యువ పారిశ్రామికవేత్తలక�
వ్యవసాయ రంగంలో వృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని, కొవిడ్ సంక్షోభం తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకొంటున్న నేపథ్యంలో ఉపాధి హామీ పనికి డిమాండ్ తగ్గిందని కేంద్రం ఈ ఏడాది జనవరి 31న పార్లమెంట
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ రోజురోజుకూ పెరుగుతున్నది. గతంలో రైతులు వరి పంటను కూలీలతో కోయించేవారు. అనంతరం వాటిని పశువులు, ట్రాక్టర్ల స హాయంతో తొక్కించి గడ్డిని వేరు చేసేవారు.
విద్యుత్ విజయోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం పలు చోట్ల విద్యుత్ ప్రగతి సభలు నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విద్యుత
Minister Koppula | దేశానికే దిశానిర్దేశం చేసే స్థాయికి తెలంగాణ వ్యవసాయ రంగం చేరుకుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.
గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని దండగ చేసిన కారణంగా ఉన్న పొలాలను కౌలుకు ఇచ్చి ఉపాధి కోసం వలస పోయిన రైతులందరూ క్రమంగా మళ్లీ ఊళ్లకు చేరుకున్నారు. సాగు రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ వ్యవసాయాన్ని పండుగ