రాష్ట్రమొచ్చిన నాటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ‘మిషన్ కాకతీయ’తో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో భూగర్భ జలాలు పెరిగాయి.
తెలంగాణలో సుస్థిర వ్యవసాయాభివృద్ధి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లుగా కృషి చేస్తున్నది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చే�
పాకాల చెరువుకు వస్తున్న గోదావరి జలాలు, లక్ష మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాంలు, పీఎన్జీ సౌకర్యం, జిల్లా స్థాయి ప్రభుత్వ దవాఖాన నర్సంపేట సొంతం. నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది.
2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నిరుద్యోగం రూపు మాపుతామన్నారు.. నల్ల ధనం వెలికి తీస్తామన్నారు.
CM KCR | తెలంగాణ ఏర్పడిన 8 ఏండ్ల స్వల్పకాలంలోనే, వ్యవసాయరంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలు, దేశ రైతాంగ సంక్షేమంలో స్వర్ణయుగానికి బాటలు వేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపా�
వ్యవసాయ రంగం లో వస్తున్న నూతన విధానాలతోపాటు అధిక లాభాలిచ్చే లాభసాటి వ్యవసాయంపై రైతులను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తున్న రైతువేదికలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. యాసంగి సంబంధించిన రైతుబంధు సొమ్మును ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటిచింది. సంక్రాంతి పండుగలోపు ప్రక్రియ పూర్తి చేయాలని యంత్రాంగానిక
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వ్యవసాయం దీనస్థితిలో ఉండేదని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ దార్శనికతతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతున్నదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి నిరంజన్రెడ్డి అన్�
Telangana | రాష్ట్రంలో సాగు, అనుబంధ రంగాల ద్వారా జీఎస్డీపీ పెంపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. సీనియర్ ఐఏఎస్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహ�
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు బీజేపీ కట్టబెడుతున్నదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి టీ సాగర్ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్య
పెట్టుబడిదారులకు కొమ్ము కాసే గుజరాత్ నమూనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ నమూనాను దేశ వ్యాప్తం చేస్తామనే నినాదంతో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2022-23 వార్షిక రుణ ప్రణాళిక సిద్ధమైంది. గతేడాదికంటే 14 శాతం అధికంగా 3356.48కోట్ల లక్ష్యంతో రూపుదిద్దుకున్నది. ప్రాధాన్యతా రంగాలకు రూ.3183.28 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు 173.20కోట్లు కేటాయ
సిద్దిపేట : వ్యవసాయ రంగం బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. జిల్లాలోని చిన్నకోడూర్ మండలం చoదలాపూర్ గ్రామంలో 143 మంది రైతులకు జెడ్పీ చైర్మన�
హైదరాబాద్ : వ్యవసాయమే ప్రధాన వృత్తిగా వున్న భారతదేశంలో వ్యవసాయాభివృద్ధికి పాటుపడాల్సిన కేంద్ర ప్రభుత్వం, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా తిరోగమన విధానాలు అవలంబిస్తుండడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్�