Niranjan Reddy | కేంద్రం విధానాలతో వ్యవసాయరంగం కుదేలవుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి అన్నారు. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన స్పందించారు. ఎరువుల సబ్సిడీ గతేడాది బడ్జెట్లో ఫర్
వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఎంతలా విస్తరిస్తున్నా ఇప్పటికీ భారత్.. వ్యవసాయ ప్రధాన ఆధారిత దేశమేనని తాజా ఆర్థిక సర్వే చెప్పకనే చెప్పింది. కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్�
వ్యవసాయ రంగంలో విడుదలయ్యే ఉద్గారాలపై పన్ను విధించాలని డెన్మార్క్ నిర్ణయించింది. పశువులు విడుదల చేసే అపానవాయువు మీథేన్ను కూడా పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. వాతావరణ మార్పులతో పోరాడటం కోసం కొన్ని నెల�
వ్యవసాయరంగంలో రోజురోజుకూ కూలీల కొరత వేధిస్తున్నది. సేద్యంలో రైతన్నపై పెట్టుబడుల భారం పెరిగిపోతున్నది. మరోవైపు ఉపాధి హామీలో పొలం పనులు మాత్రమే వచ్చిన రైతు కూలీలకు పని కల్పించలేని పరిస్థితులు నెలకొనగా, �
వ్యవసాయ రంగంలో మరిన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
Komatireddy | తమది రైతు ప్రభుత్వం అనడానికి నిదర్శనం రాష్ట్ర బడ్జెట్లో 72,659 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి(Agriculture sector) కేటాయించడమే నిదర్శనమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Minister Komatireddy) అన్నారు.
అరవై ఏండ్ల విధ్వంసాన్ని పదేండ్లలోనే రూపుమాపి, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశానికి రోల్మాడల్గా తీర్చిదిద్దింది కేసీఆర్ సర్కారు. స్వయంగా కేసీఆరే రైతు కావటంతో రైతుల సంక్షేమమే అజెండాగా అనేక సంక్షేమ పథకా�
రాష్ట్ర విభజనకు ముందు, విభజన సమయంలోనూ తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం రాదని, రాష్ట్రం విడిపోతే వాళ్లు అన్నమో రామచంద్రా..! అనడం ఖాయమని ఎద్దేవా చేశారు. దీన్ని సవాల్గా తీసుకున్న కేసీఆర్.. తెలంగాణ రైతులు దేశం�
Climate Science | అమెరికా(America) క్లైమేట్ సైన్స్ కంపెనీ(Climate Science Company) ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) బుధవారం భేటీ అయ్యారు.
రైతు వేదికల్లో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్లతో అన్నదాతలకు మేలు జరుగుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్
వ్యవసాయ రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వం సరికొత్తగా ఆలోచిస్తున్నది. ఈమేరకు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రైతువేదికలే కేంద్రంగా వీడియో సలహాలు ఇవ్వాలని నిర్ణయించింది.
తమది రైతు పక్షపాత ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ బడ్జెట్లో రైతులను పక్కనపెట్టింది. తొలి బడ్జెట్లోనే రైతులపై తమకున్న ప్రేమ ఏపాటిదో చెప్పకనే చెప్పింది.