తక్కువ పెట్టుబడి..ఎక్కువ దిగుబడి శాశ్వత పందిళ్లలో తీగజాతి కూరగాయలు సాగు చేయడం మంచిదని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ జగదీశ్వర్ తెలిపారు. కూరగాయల్లో ప్రధానంగా అధిక ప
బొప్పాయి : జనవరిలో బొప్పాయి చెట్లలో కాండం కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉన్నది. మొక్కల మొదళ్ల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా ఈ తెగులును నివారించవచ్చు. లీటర్ నీటిలో 10 గ్రా. బోర్డో మిశ్రమం కలిపి, వ�
సోయాచిక్కుడు సాగు చేస్తున్నా. కొన్ని రోజులుగా ఆకులపై ఎర్రరంగు, ఉదారంగు మచ్చలు ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావంతో ఆకులు మాడి రాలిపోతున్నాయి. అక్కడక్కడా ఆకు ముడతతోపాటు చిత్తపురుగు కూడా కనిపిస్తున్నది. వీటిన�
పదెకరాల్లో తోట సాగు చేసిన గజ్వేల్ రైతు ఏడాదికి రెండు సార్లు విక్రయం.. భారీ లాభం గజ్వేల్ రూరల్, డిసెంబర్ 22: అందరు వేసే పంటలే వేస్తే లాభం ఎలా వస్తుంది? మార్కెట్లో డిమాండ్ను బట్టి పంటలు పండించాలి. ఏ పంట క�
ఒకప్పుడు ‘వ్యవసాయం’ అంటే.. ‘ఎవరికివారే’ అన్నట్టుగా ఉండేది. ఒకరి గురించి మరొకరికి పట్టింపు కరువయ్యేది. ఏ పంటకు డిమాండ్ ఉన్నదో.. ఏ పంట వేయాలో తెలియని దుస్థితి.కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఏరువాక కోసం పల్
దామెర.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ పల్లె. స్థానిక రైతులు ‘ఉల్లిగడ్డ’ను భారీ స్థాయిలో సాగు చేస్తుండటంతో ఊరు పేరు కాస్తా.. ‘ఉల్లిగడ్డ దామెర’ అయ్యింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ఉల్లి సాగు చేయా
ఆరోగ్యపరంగానే కాదు.. రైతుకు ఆదాయం అందించడంలోనూ ‘కాకరకాయ’ ముందు వరుసలో ఉన్నది. సంప్రదాయ పంటలు నిరాశ పరుస్తున్న సమయంలో.. అన్నదాతకు అధిక లాభాలు తెచ్చి పెడుతున్నది. ముఖ్యంగా పందిరి కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్�
పంట మార్పిడి దిశగా రైతులు అడుగులు వేస్తుండటంతో ఈ రబీ సీజన్లో రాష్ట్రంలో వేరుశెనగ విస్తీర్ణం పెరిగింది. ఈ నేపథ్యంలో వేరుశెనగ పంటలో విత్తన తదుపరి చర్యలలో కలుపు నివారణ ప్రధానమైనది. ఎరువుల యాజమాన్యం, నీటి �
ఒక పంటకు మరో పంట తోడు. అంతర పంట విధానం.. రైతులకు అదనపు ఆదాయ మార్గం. కూరగాయలు పండించే రైతులు మిర్చిలో అంతర పంటగా కాలిఫ్లవర్ సాగు చేపడితే మంచి దిగుబడి సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక వరుసలో మిర్చి, మర�
కూరగాయల సాగుతో నిత్యం ఆదాయమే పెట్టుబడి కూడా వరికన్నా చాలా తక్కువ ఎకరం వరి ఖర్చుతో 4 ఎకరాల కూరగాయల సాగు ఏడాదంతా చేతినిండా పని: మహిళా రైతు బాలమణి ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16: ‘ఒక ఎకరం వరిపంట సాగు చేయటానికి రూ.50 వ
తొమ్మిది ఎకరాల్లో తీరొక్క పంట నువ్వులు, కందులు, కుసుమలుపెసర్లు, శనగలు, మినుముల సాగు సాగుపై తోటి రైతులకు సలహాలు ఆదర్శంగా రైతు ఆరోగ్యరెడ్డి ఆమనగల్లు, డిసెంబర్ 15: సంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటల సాగుతో భా
పప్పులు, నూనెగింజల వైపు రైతుల చూపు పెరిగిన మక్క సాగు విస్తీర్ణం హైదరాబాద్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తు
ఒక ఎకరం కంటే ఎక్కువ వరి వేయను 23 ఎకరాల్లో కూరగాయలు, పండ్ల సాగు రెండింతల లాభం, 20 మందికి ఉపాధి రైతు నేస్తం అవార్డు గ్రహీత చెరుకూరి రామారావు కేంద్రమేమో బియ్యం కొననంటున్నది.. వరికి మార్కెట్లో డిమాండ్ కూడా లేదు
కొత్తూరు రూరల్ : ఆరుతడి పంటలవైపు రైతులు మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఏనుగులమడుగు తాండలో మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతరెడ్డి పర్యటించా�