వరి కంటే మస్తు ఫాయిదా వచ్చే వానకాలంల పసుపు వేస్త ఆ పంటతో లాభాలు వస్తాయ్ వడ్లు కొనాలని బతిమిలాడుడేంది? ఇతర పంటలకు మస్తు డిమాండ్ యువరైతు శ్రీనివాస్ ఆదర్శ నిర్ణయం పొలం వేసుడేంది? వడ్లు అమ్ముడుపోతలేవని బ�
దీర్ఘకాలపు పంటతో అధిక ఆదాయం శ్రీగంధం.. రైతు ఇంట సిరులు కురిపిస్తున్నది. దీర్ఘకాలంలో భారీ లాభాలను తెచ్చిపెడుతున్నది. నాటిన 15 నుంచి 20 ఏండ్ల తరువాత ఒకో మొకపై రూ. రెండు లక్షల దాకా ఆదాయం చేతికందనున్నది. దీంతో.. ఈ �
తాటాకు మచ్చ తెగులు : పసుపు పంటలో సెప్టెంబర్ నుంచి తాటాకు మచ్చ తెగులు కనిపిస్తుంది. ఆకులపై అక్కడక్కడా పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడుతాయి. ముదురు గోధుమ రంగులోని మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. ఆకు కాడపై మచ�
మార్కెట్ను దృష్టిలో పెట్టుకొనే యాసంగిలో పంటలు సాగు చేయాలి. డిమాండ్ ఉన్న పంటలు పండిస్తేనే అధిక లాభాలు పొందవచ్చు. ప్రస్తుతం వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేస్తేనే మంచిది. నువ్వులు (శ్వేత తిల్, జేసీఎస్�
బొంరాస్ పేట : పంటల సాగులో వ్యవసాయాధికారులు ఇచ్చే సూచనలు, సలహాలను రైతులు పాటించాలని అప్పుడే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా గణాంక అధికారిణి లక్ష్మీ కుమారి అన్నారు. బుధవారం మండలంలోని దుప్చెర్లలో రైత�
మధిర : మధిరలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విద్యార్థులకు తొర్లపాడు గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పద్ధతిలో వరి సాగుపై అవగాహన కల్పించారు. వరిసాగు చేసే విధానాలను గురించి విద్యార్థ
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు ఖర్చులన్నీ పోనూ ఏడాదికి రూ. 13.67 లక్షల మిగులు గతంలో వ్యవసాయమంటే..‘ఒకే పొలం – ఒకే పంట’ అన్నట్టుగా ఉండేది. నష్టాల్లో మునిగినా, లాభాలు తేవాలన్నా.. ఆ ఒక్క పంటే దిక్కయ్యేది. కానీ, క
ఆరుతడి పంటల్లో మొక్కల చుట్టూ ఉండే వేర్ల భాగాన్ని కప్పి ఉంచడమే ‘మల్చింగ్’. పూర్వం ఈ పద్ధతికి వరిపొట్టు, రంపం పొట్టు,చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్నచిన్న గులకరాళ్లు వాడేవారు.ప్రస్తుతం ‘ప్లాస్టిక్ షీట�
త్వరలోనే పరిహారం ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ రాజకీయ లబ్ధికోసం రైతులను రెచ్చగొడుతున్న మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం : బండరావిరాల మైనింగ్జోన్ రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఇబ్రహీంపట్న�
తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి ఆర్మూర్ : వచ్చే యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్
అందివస్తున్న ఆధునిక సాంకేతికత.. అన్నదాతకు ఆసరా అవుతున్నది. సినిమా చిత్రీకరణను, ఫొటోగ్రఫీని కొత్తపుంతలు తొక్కించిన ‘డ్రోన్’.. ఇప్పుడు సాగులోనూ యపడుతున్నది.వ్యవసాయంలో అత్యంత ప్రమాదకరమైన పనిగా చెప్పుక�
మర్పల్లి : రైతుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం చెరువు మల్లేశం ఆధ్వర్యంలో నూతన మార్కెట్ కార్య�
కొడంగల్ : ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి రైతులను కోరారు. బుధవారం కొడంగల్ పట్టణంతో పాటు మండలంలోని పర్సాపూర్, హస్నాబాద్ �
అలస్వతం ప్రదర్శిస్తే చర్యలు జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి ఆమనగల్లు : పంట వివరాలను క్షేత్రస్థాయి సిబ్బంది పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్లు మ