షాబాద్ : రైతులు వేసిన పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని ఏఈఓ లిఖిత అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని బొబ్బిలిగామ గ్రామంలో రైతులు సాగుచేసిన పంట వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్�
ఇప్పటి వరకు 80వేల వరకు నమోదు జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి మొయినాబాద్ : జిల్లాలో సుమారుగా నాలుగు లక్షల ఎకరాల వరకు పంట నమోదు అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు �
రఘునాథపాలెం : సాంప్రదాయ పంటలకు భిన్నంగా కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చునని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖాధికారిణి అనసూయ సూచించారు. స్వాతంత్య్ర వచ్చి 75వసంతాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ఉద్యానవ�
మంచాల : వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలు కురియడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. దీంతో వ్యవసాయ బోరు బావుల్లోకి పెద్ద ఎత్తున నీరు రావడంతో వానకాలం పంటను భారీగా సాగు చేశారు. మంచాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఉ�
చేపల పెంపకంతో అధిక లాభాలు ఒకసారి పెట్టుబడితో దీర్ఘకాలిక రాబడులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న రైతులు ఒకప్పుడు ‘చేపల చెరువు’ అంటే ఉభయ గోదావరి జిల్లాలే గుర్తుకొచ్చేవి. ‘చేపల చెరువు’ అనే పదమే తెలంగాణకు కొత్త�
వ్యవసాయంలో యంత్రాల వినియోగానికి ప్రాధాన్యం పెరిగింది. పెట్టుబడి ఖర్చులు తగ్గించడానికి, కూలీల కొరతను అధిగమించడానికి ఇవే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అయితే, కొన్ని సందర్భాల్లో యంత్రాల కోసమే ఎక్కువ�
ప్రపంచంలో అత్యధికంగా పప్పులు పండించేది, ఉపయోగించేది భారతదేశమే. అయినా, మన అవసరాలు తీరడం లేదు. ఏటా విదేశాల నుంచి రూ.వేల కోట్ల విలువైన పప్పు దినుసులను దిగుమతి చేసుకొంటున్నాం. దేశీయంగా పప్పు దినుసుల ఉత్పత్తి�
ఓ మెకానిక్ ఆవిష్కరణ రైతులు వ్యవసాయ బావుల నుంచి పంటలకు నీటిని పారించేందుకు, నీటిలో మునిగిపోయే సబ్మెర్సిబుల్ పంపు సెట్ను వినియోగిస్తారు. అయితే, నిత్యం నీటిలోనే ఉండే ఆ మోటారులోకి తరచూ ఒండ్రుమట్టి, నాచు
ఆధునిక వ్యవసాయం రైతన్నకు లాభాలు తెచ్చినా, భూమి తల్లికి మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తున్నది. సంప్రదాయ సాగువల్ల భూసారం క్రమంగా తగ్గిపోతున్నది. అధిక దిగుబడులే లక్ష్యంగా రసాయన ఎరువుల వాడకం నేల స్థితిగతు�
వరి సాగులో ‘నాటు వేయడం’ అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది. ఇందుకు అధిక పెట్టుబడితోపాటు ఎక్కువమంది కూలీల అవసరముంటుంది. ఈ రెండూ లేకుంటే వరి సాగులో ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేని పరిస్థితి. అయితే, ప్రస్తుత �
కరోనా సోకకుండా ఉండాలంటే మూతికి మాస్క్ పెట్టుకోవాల్సిందే. మరి, మామిడి కాయలను చీడపీడల నుంచి రక్షించుకోవాలంటే? ఆ కాయలకు కవర్లు కట్టాలంటున్నాడు ఓ రైతు. దీనిద్వారా అవి ఎక్కువ బరువు పెరగడంతోపాటు అధిక లాభాలు �
పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలు సహకారం అందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టు పురుగుల పెంపకంపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమ ఉంటుంది. సంప్రదాయ సాగుతో పోలిస్తే రె